అతి త్వరలో మానవుల కన్నా తెలివైన వాటిని అభివృద్ధి చేసే కీలక దశలో మనం ఉన్నామని కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ చెప్పారు. వాటితో మనం ప్రశాంతంగా సహజీవనం చేయగలమా? అనే అంశంపై పరిశోధన చేయడం లేదన్నారు. ఆ �
కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమని భావించేవారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. పీఎన్ఏఎస్ నెక్సస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రిస్క్ తీసుకోవడానికి మహిళలు ఇష్టపడకపోవడం, ఏఐ సంబంధిత నష్టాలకు వ్యక్తిగతంగా ఎ�
మేధాశక్తి విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనుషులను కృత్రిమ మేధ (ఏఐ) అధిగమిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంచనా వేశారు. రానున్న ఐదేండ్లలో ఏఐ మొత్తం మానవాళిని మించిపోతుందన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక
‘మానవుడు వేగంగా పని చేయడానికి సహాయపడే సాధనంగా కృత్రిమ మేధ (ఏఐ) ఇక ఎంతమాత్రం ఉండబోదు. క్రమంగా దానంతట అదే పని చేసే స్థితికి వస్తున్నది. దీని పూర్తి ప్రభావాన్ని ఎదుర్కొనబోయే మొదటి కెరీర్ సాఫ్ట్వేర్ ఇంజిన�
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులను పట్టుకోవడానికి పోలీస్ శాఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది. నేరగాళ్లపై నిఘాకు పోలీసులు ఈసార�
మరో భారీ లేఆఫ్నకు అమెజాన్ సిద్ధమైంది. రానున్న నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగాలపై అమెజాన్ కోత వేయనున్నట్లు గత ఏడాది అక్టోబర్లో రాయిటర్స్ వార్తాసంస్థ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. మొదటి విడతలో దాదాపు 14,0
కార్మిక మార్కెట్ను సునామీ తాకుతున్నది.. ఉద్యోగాలు కృత్రిమ మేధస్సుతో భర్తీ అవుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు.
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మంగళవారం అరుదైన హెచ్చరిక చేశారు. ఏఐ పెద్ద టెక్ కంపెనీలు, సంపన్న ఆర్థిక వ్యవస్థలకే పరిమితమై ఇతర ప్రాంతాలకు విస్తరించకపోతే ఇప్పుడు కొనసాగుతు
కృత్రిమ మేధస్సు(ఏఐ) వినిమయంలో గోప్యత, నీతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా ఆర్ అండ్ డీపై ప్రత్యేక దృష్టి సారించాలని �
ఏఐ అంటే నిన్నటి వరకు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. కానీ, నేడు అది మన జేబులోని ఫోన్ని మొదలుకుని దేశాల పాలన వరకు అన్నింటినీ శాసించే శక్తిగా మారింది. ఇంట్లో వ్యక్తిగత అవసరాలకు.. ఆఫీస్లో ప్రొఫెషనల్గా.. అందరం ఇప
కృత్రిమ మేధ (ఏఐ)లో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖa మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ ఇంజినీరింగ్ కేంద్�
మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది! ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్' ఎన్ని రోజులు మనతో ఉంటాయి? ఎప్పుడూ.. ఫిట్నెస్, మనీ సేవింగ్ లాంటి పాత నిర్ణయాలేనా? మితిమీరిన స్క్రీన్ టైమ్, AI, వర్క్ ప్రెషర్ల మధ్య.. మనం తీసుకునే ర
Artificial Intelligence | కృత్రిమ మేధ(ఏఐ) సుదూర ఆలోచనగా భావిస్తున్న వారికి ఇది చేదువార్త. 2025లో ఏఐ పనితీరును చూశామని, రానున్న కాలంలో ఇది మరిన్ని రంగాల్లో తన ప్రతిభా పాటవాలను చూపగలదని ఏఐ గాడ్ఫాదర్గా పిలిచే జెఫ్రీ హింటన్