ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజ�
సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్తరకం ఎత్తుగడతో వలవేస్తున్నారు. కానీ వాటిని గుర్తించి నివారించడంలోగానీ, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలోగానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మె ల్యే కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దకింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావ�
ఐటీ ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తెచ్చిన గుణాత్మక మార్పులకు అనుగుణంగా ఇంజినీర్ల మైండ్సెట్ మారుతున్నది. దీంతో ఏఐ స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేసినట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ద�
కృత్రిమ మేధ(ఏఐ) వాడకం కస్టమర్ సర్వీసు నుంచి నిర్ణయం తీసుకునే సాధనం వరకు రోజురోజుకూ పెరిగిపోతోంది. అత్యంత సమర్థంగా, వినూత్నంగా ఏఐ పనిచేయగలదని భావిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా మోసం చేసే అవకాశంతోపాటు �
అల్బేనియాలోని కృత్రిమ మేధ (ఏఐ) జనరేటెడ్ మినిస్టర్ డియెల్లా మొట్టమొదటిసారి గురువారం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ గవర్నమెంట్ మినిస్టర్. దీనిని గత వారం అల్బేనియా ప్ర�
జపాన్లోని పాత్ టు రీబర్త్ రాజకీయ పార్టీ సారథ్య బాధ్యతలను కృత్రిమ మేధ (ఏఐ) చేపట్టబోతున్నది. మాజీ మేయర్ షింజి ఇషిమరు ఈ ఏడాది జనవరిలోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఈ పార్
అబుదాబి తన తొలి అటానమస్ (డ్రైవర్ రహిత) డెలివరీ వాహనం పైలట్ ప్రోగ్రామ్ను మస్డర్ సిటీలో ప్రారంభించింది. స్థానిక టెక్నాలజీ, లాజిస్టిక్ సంస్థలతో కలిసి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధ�
యూనివర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికత, పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చే యాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
కృత్రిమ మేధ (ఏఐ) కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త నిబంధనలను పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఆర్టికల్స్ కోసం లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది, తప్పనిసరిగా లేబుల�
అన్ని రంగాల్లోకి పాకిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు రాజకీయ రంగంలోకీ ప్రవేశించింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రి ‘డియ�
కేరళకు చెందిన 16 ఏళ్ల కుర్రాడు రాహుల్ జాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం తన ప్రతిభతోనే కాదు, సొంత ఏఐ స్టార్టప్ ‘ఆర్మ్ టెక్నాలజీస్'లో తన తండ్రికే ఉద్యోగ�
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులైనా, సంస్థలైనా.. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరారు.
OU Engineering College | ఇకముందు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుక
ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పుడు దీనిని న్యాయరంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. త్వరగా తీర్పులు ఇచ్చేందుకు, చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులు, భూ �