ఒక పక్క ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికత వివిధ రంగాల్లో పెను మార్పులకు కారణమవుతుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దానిని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్ధులపై శక్తిమంతమైన ఆయుధంగా వాడుకుంటున్నదని ఆరోపణ�
ఆర్థిక వ్యవస్థకు కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ప్రమాదమేనని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏఐతో నిఘాను పటిష్టం చ�
నేడు శాస్త్ర సాంకేతిక రంగంలో ఏఐ లేకుండా దాదాపు ఏ పనీ జరగడం లేదు. ఈ పరిణామం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని ఓ స్టార్టప్ సీఈవో హెచ్చరిస్తున్నారు. ఇది ‘కొవిడ్ కంటే అతి భయంకరమైనది’ అని వ్యాఖ్యానించారు.
వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సంబంధిత బ్యాంక్ మోసాలు ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం సేవల సంస్థ ఎయిర్టెల్.. బుధవారం తమ వినియోగదారుల రక్షణార్థం ఓ ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధార�
కృత్రిమ మేధస్సు (ఏఐ)పై భారీగా పెట్టుబడులు పెడుతున్న అమెరికన్ కంపెనీలు, ఆ లక్ష్యాల సాధన కోసం విదేశీ నైపుణ్యతవైపే మొగ్గు చూపుతున్నాయి. విదేశీయుల నియామకాలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫ
చరిత్రలో అడుగడుగునా ఓ గొప్ప మేధావి తారసిల్లుతూనే ఉంటాడు. తన ఆవిష్కరణలతోనో, ఊహలతోనో ఆకట్టుకుంటాడు. కానీ, వాటిని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నవారు అరుదు. అందుకనే ఎలన్ మస్క్ కాస్త ప్రత్యేకం. కేవలం పెట్ట�
AI Tension | కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం పెరిగిపోతున్న కారణంగా భారతీయ టెక్ పరిశమ్రలో మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఓ నివేదిక పేర్కొన్నది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లోని ఐ
AI Effect on IT Jobs | కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ)తో యావత్తు ప్రపంచానికి పెను ప్రమాదమే సంభవించేలా ఉందని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ముఖ్యంగా భారత ఐటీ పరిశ్రమకు ముప్పు పొంచి ఉందని హెచ్చరి�
అతి త్వరలో మానవుల కన్నా తెలివైన వాటిని అభివృద్ధి చేసే కీలక దశలో మనం ఉన్నామని కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ చెప్పారు. వాటితో మనం ప్రశాంతంగా సహజీవనం చేయగలమా? అనే అంశంపై పరిశోధన చేయడం లేదన్నారు. ఆ �
కృత్రిమ మేధ (ఏఐ) ప్రమాదకరమని భావించేవారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. పీఎన్ఏఎస్ నెక్సస్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, రిస్క్ తీసుకోవడానికి మహిళలు ఇష్టపడకపోవడం, ఏఐ సంబంధిత నష్టాలకు వ్యక్తిగతంగా ఎ�
మేధాశక్తి విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనుషులను కృత్రిమ మేధ (ఏఐ) అధిగమిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంచనా వేశారు. రానున్న ఐదేండ్లలో ఏఐ మొత్తం మానవాళిని మించిపోతుందన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక
‘మానవుడు వేగంగా పని చేయడానికి సహాయపడే సాధనంగా కృత్రిమ మేధ (ఏఐ) ఇక ఎంతమాత్రం ఉండబోదు. క్రమంగా దానంతట అదే పని చేసే స్థితికి వస్తున్నది. దీని పూర్తి ప్రభావాన్ని ఎదుర్కొనబోయే మొదటి కెరీర్ సాఫ్ట్వేర్ ఇంజిన�
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులను పట్టుకోవడానికి పోలీస్ శాఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది. నేరగాళ్లపై నిఘాకు పోలీసులు ఈసార�
మరో భారీ లేఆఫ్నకు అమెజాన్ సిద్ధమైంది. రానున్న నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగాలపై అమెజాన్ కోత వేయనున్నట్లు గత ఏడాది అక్టోబర్లో రాయిటర్స్ వార్తాసంస్థ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. మొదటి విడతలో దాదాపు 14,0