హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వేగాన్ని అందిపుచ్చుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ప్రతిభచూపిన విద్యార్థులకు సోమవారం హైదరాబాద్లో పురస్కారాలు అందజేశారు. .