Artificial Intelligence | కృత్రిమ మేధ(ఏఐ) సుదూర ఆలోచనగా భావిస్తున్న వారికి ఇది చేదువార్త. 2025లో ఏఐ పనితీరును చూశామని, రానున్న కాలంలో ఇది మరిన్ని రంగాల్లో తన ప్రతిభా పాటవాలను చూపగలదని ఏఐ గాడ్ఫాదర్గా పిలిచే జెఫ్రీ హింటన్
కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తున్న కాలంలో ఇంకా యూపీఎస్సీ ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఏండ్ల తరబడి ప్రిపేర్ అవ్వడం అర్థ రహితమని ప్రధాని ఆర్థిక సలహాదారు, ఆర్థిక వేత్త సంజీవ్ సన్యాల్ అభిప్రాయపడ్డారు. సోమవారం �
హైస్కూల్లో చదువుతున్న ఒక అమెరికా విద్యార్థి ప్రపంచ సైన్స్ వర్గాన్ని ఆశ్చర్యపరుస్తూ 15 లక్షల కాస్మిక్(విశ్వ సం బంధిత) ఆబ్జెక్ట్స్ను కృత్రిమ మేధ (ఏఐ) యంతో కనుగొన్నాడు.
HCU | కొండాపూర్, డిసెంబర్ 24 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కాపీ చేస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కృత్రిమ మేధ (ఏఐ) మన జీవితాల్లో భాగంగా అల్లుకుపోతున్నది. చాట్బాట్స్ నుంచి ైక్లెమేట్ మోడల్స్ వరకు మనకు సేవలందిస్తున్నాయి. వీటి కోసం భౌతిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. ఈ ఏఐ బూమ్తోపాటు నీటికి కూడా డిమా�
ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి చేతులతో పని చేసే ఉద్యోగాలు చేసే వారికి కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ముప్పు లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.
మైక్రోసాఫ్ట్.. భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే నాలుగేండ్లలో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోన�
యాపిల్ కంపెనీ కృత్రిమ మేధ(ఏఐ) విభాగానికి నూతన వైస్ ప్రెసిడెంట్గా భారత్కు చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. గత 16 ఏండ్లుగా గూగుల్లో పనిచేస్తున్న ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన ఏఐ పరిశోధకుడిగా గుర్తింప
Amar Subramanya: భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్గా యాపిల్ సంస్థ నియమించింది. జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు.