Andy Jassy | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే, ప
AI Minister | యూరప్ దేశమైన అల్బేనియా (Albania) లో ఏఐ మంత్రి (AI Minister) కి ముఖరూపమిచ్చిన మహిళ ఇప్పుడు తన ముఖం తనకు కావాలని డిమాండ్ చేస్తున్నది. రాజకీయ కారణాల కోసం తన ముఖాన్ని వినియోగించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అంటో
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశంలోని Infosys, TCS, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థల్లో 'AI Doomsday” కలవరం మొదలైందని.. ఈ పరిణామాలు దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగ భద�
India-Israel | భారత్ - ఇజ్రాయెల్ (India-Israel) మధ్య సంబంధాలు ప్రతి సవాల్ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పే�
సిట్రినీ పరిశోధనా సంస్థ ప్రచురించిన ఒక నివేదిక దేశంలోని ఐటీ రంగంలో కలకలం రేపింది. ఆ రిపోర్ట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) భయంతో స్టాక్మార్కెట్లో ఈక్విటీల అమ్మకాలు రికా
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో మున్ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కుదేలవుతుందన్న భయాలు మదుపరులను వెంటాడాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని అనేక రకాల వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో చాలా మంది ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే యాంటి బయోటిక్స్ వినియోగిస్తున్నారు.
కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావంపై రూపొందిన ‘ఢిల్లీ డిక్లరేషన్'ను 85కి పైగా దేశాలు ఆమోదించాయి. సామాజిక శ్రేయస్సు, మనిషి మూలధనంగా ఏఐ వ్యవస్థల వాడకం ఉండాలని ‘ఢిల్లీ డిక్లరేషన్' పిలుపునిచ్చింది.
దేశంలో మరో భారీ స్కామ్ బట్టబయలైంది. ఆదాయ పన్ను (ఐటీ) శాఖను రెస్టారెంట్లు బురిడీ కొట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది మరి. ఆరేండ్లుగా జరుగుతున్న ఈ మోసాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఐటీ అధికా
AI Impact Summit 2026 | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసమీక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ రాజధాని ఢి�