కృత్రిమ మేధ, ఆటోమేషన్పై మరింత దృష్టి సారించే క్రమంలో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది! తన కొత్త ‘ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ తొల�
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్లో వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు, యంత్ర అభ్యాసంపై మే 25 నుంచి 29 వరకు ఆన్లైన్లో ఆచరణాత్మక కార్యశాల నిర్వహిస్తున్నట్లు గీతం ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో వె
ప్రేమ లేఖ రాయడం ఓ అందమైన కళ. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే, ఇప్పుడు చాలామంది ‘ఏఐ’ని ఆశ్రయిస్తున్నారు. లవ్ లెటర్స్ రాసుకోవడంలో కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు.
విడుదల కాకుండానే ఒక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ వ్యవస్థలను భయపెడుతున్నది. ఆ ఏఐ మోడలే ఆంథ్రోపిక్కు చెందిన క్లాడ్ మైథోస్. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో లోపాలను కనిపెట�
రిస్క్ మేనేజ్మెంట్ను బలోపేతం చేయడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, నిరంతర మార్కెట్ నిఘా ద్వారా ఆర్థిక విపణి రూపురేఖల్ని మార్చడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని దేశీయ ప్రభుత్వ
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు యాపిల్కు కొత్త సీఈవో రాబోతున్నారు. ఎప్పట్నుంచో నాయకత్వ బదిలీ ప్రణాళికల్ని రచిస్తున్న సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. ఎట్టకేలకు తమ హార్డ్వేర్ ఇంజినీరింగ
కృత్రిమ మేధ ఇపుడు నేర్చుకోవడం, పని పద్ధతులను తిరగ రాస్తున్నది. ఇది గణిత సమీకరణాలను పరిష్కరిస్తున్నది. వ్యాసాలు రచిస్తున్నది. సంగీత బాణీలను కడుతున్నది. ఇలా ఎన్నో చేస్తున్నది.
కృత్రిమేధ అన్ని రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (సీజేఐ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆఫీస్లో మీటింగ్స్ అంటేనే సగం మందికి నిద్రొస్తుంది. ఎవరేం మాట్లాడుతున్నారో, చివరికి తేలిందేంటో అర్థం కాక బుర్ర గీక్కునే పరిస్థితి. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. వర్చువల్ మీటింగ్స్ (Zoom, Teams, Meet) ఇప్పుడు వీడి�
KTR | భారతీయ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు.. పారిశ్రామికవేత్తలు, అంత్రప్రెన్యూర్లుగా మారి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఒకప్పుడు ఫ్యాషన్ డిజైన్ అంటే.. పెన్సిల్ పట్టుకుని గంటల తరబడి స్కెచ్లు వేయడం, రకరకాల ఫ్యాబ్రిక్స్ను కలిపి చూడటం. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. డిజైనర్ మనసులో ఉన్న ఆలోచనను ఒక్క ‘ప్రాంప్ట్' రూపంలో ఇ�
30 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఒరాకిల్ తీసుకొన్న నిర్ణయం టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది. భారత్లోనే 12 వేల మంది ఉద్యోగులపై వేటు పడటం ఆందోళన కలిగిస్తున్నది. టెక్ రంగంలో ఈ కోతలు ఒరాకిల్కే పరి�
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భారీ కుదుపులు తెస్తున్నది. నిన్నటివరకు ఆకర్షణీయంగా నిలిచిన ఐటీ జాబ్ నిర్వచనం మారిపోతున్నది. కంపెనీల ఉద్యోగాల ఊచకోత టెకీలకు కునుకు లేకుండా చేస్తున్నది. ఏఐ ఆధ�
కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న యువత కలలను ఛిద్రం చేస్తున్నది. ఏఐ ఆధారిత సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతున్న�