కృత్రిమ మేథస్సు(ఏఐ) పరిశోధనకు మద్దతుగా తాను చదువుకున్న మాతృసంస్థకు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి భారీ విరాళాన్ని అందించారు. ఏఐ టెక్నాలజీ రంగంలో ఐఐటీ-ఢిల్లీ చేస్తున్న అత్యాధునిక పరిశోధనకు మద్దతుగా పూర్వ �
తీసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ నచ్చడం లేదా? ఆ వీడియోలో ఏదో ఒక వస్తువును చేర్చాలని అనుకుంటున్నారా?.. ఇంతకుముందైతే దీనికోసం గంటలకొద్దీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇకపై ఆ అవసరం లేదు! యూట్యూబ్ తన ప్లాట�
కాలానుగుణంగా నేర పరిశోధనలో అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఆదివారం తెలంగాణ పోలీస్ అకాడమ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అనలెటిక్స్ కోర్సు.. ఇంజినీరింగ్లో ప్రాచుర్యం పొందిన కోర్సు. ఇదే కోవలో కొత్తగా బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలెటిక్స్ కోర్సు కూడా రాబోతున్నది. వ్యాపార డాటాను సేకర
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత నకిలీ కోర్టు తీర్పుల్ని ఓ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోవటం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ‘ఉనికిలో లేని ఏఐ ఆధారిత నకిలీ తీర్పులతో కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం తప్పు మాత్రమే క�
Andy Jassy | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే భయాలు అతిశయోక్తి కావచ్చునని, అమెజాన్ సీఈవో (Amazon CEO) ఆండీ జెస్సీ (Andy Jassy) అభిప్రాయపడ్డారు. ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తొలగించడం కంటే, ప
AI Minister | యూరప్ దేశమైన అల్బేనియా (Albania) లో ఏఐ మంత్రి (AI Minister) కి ముఖరూపమిచ్చిన మహిళ ఇప్పుడు తన ముఖం తనకు కావాలని డిమాండ్ చేస్తున్నది. రాజకీయ కారణాల కోసం తన ముఖాన్ని వినియోగించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అంటో
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశంలోని Infosys, TCS, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థల్లో 'AI Doomsday” కలవరం మొదలైందని.. ఈ పరిణామాలు దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగ భద�
India-Israel | భారత్ - ఇజ్రాయెల్ (India-Israel) మధ్య సంబంధాలు ప్రతి సవాల్ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పే�
సిట్రినీ పరిశోధనా సంస్థ ప్రచురించిన ఒక నివేదిక దేశంలోని ఐటీ రంగంలో కలకలం రేపింది. ఆ రిపోర్ట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) భయంతో స్టాక్మార్కెట్లో ఈక్విటీల అమ్మకాలు రికా
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో మున్ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కుదేలవుతుందన్న భయాలు మదుపరులను వెంటాడాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని అనేక రకాల వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో చాలా మంది ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే యాంటి బయోటిక్స్ వినియోగిస్తున్నారు.
కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావంపై రూపొందిన ‘ఢిల్లీ డిక్లరేషన్'ను 85కి పైగా దేశాలు ఆమోదించాయి. సామాజిక శ్రేయస్సు, మనిషి మూలధనంగా ఏఐ వ్యవస్థల వాడకం ఉండాలని ‘ఢిల్లీ డిక్లరేషన్' పిలుపునిచ్చింది.