‘దర్శకుడిగా నా తొలిచిత్రం ‘కొమురం భీమ్' నుంచి ఇప్పటివరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా. ప్రస్తుతం ఏఐ స్టూడియో పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నా. ప్రముఖ వ్యక్తి బయోపిక్ కూడా నిర్మాణంలో ఉంది’ అని అన్�
ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఎక్కువగా ఉందని, దేశంలో ఇప్పుడు దాదాపు 37 శాతం ప్రారంభ స్థాయి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ �
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరు. లే ఆఫ్ల భయం. వేలాది ఉద్యోగుల తొలగింపు ఆందోళన నేపథ్యంలో ఐఐటీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు కోర�
విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని నివారించేందుకు గాను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సరిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కృత్రిమ మేధస్సు(ఏఐ) మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ త్వరలోనే ఆందోళనకరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ పేర్కొన్నారు.
ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లాంటి టూల్స్ను కేవలం సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగించడం లేదు. చాలామంది వ్యక్తిగత విషయాలను సైతం ఏఐతో �
విపరీతంగా పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల ఈ దశాబ్దం చివరి నాటికి నీళ్ల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది.
AI Costs | 2025లో కృత్రిమ మేధస్సు(ఏఐ)పై చాలామంది అభిప్రాయం ఒక్కటే.. దీనిని అంగీకరిస్తే మీ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. మానవ ఉద్యోగికి కంపెనీ చెల్లించాల్సిన దానికంటే ఏఐ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఏఐ ఉత్పాదకతను పది రెట్ల�
రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విసృ్తతంగా ఉపయోగించ