ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లాంటి టూల్స్ను కేవలం సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగించడం లేదు. చాలామంది వ్యక్తిగత విషయాలను సైతం ఏఐతో �
విపరీతంగా పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల ఈ దశాబ్దం చివరి నాటికి నీళ్ల వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది.
AI Costs | 2025లో కృత్రిమ మేధస్సు(ఏఐ)పై చాలామంది అభిప్రాయం ఒక్కటే.. దీనిని అంగీకరిస్తే మీ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. మానవ ఉద్యోగికి కంపెనీ చెల్లించాల్సిన దానికంటే ఏఐ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఏఐ ఉత్పాదకతను పది రెట్ల�
రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విసృ్తతంగా ఉపయోగించ
కృత్రిమ మేధ (ఏఐ) ఆధిపత్యం చెలాయించే యుగానికి టెక్ దిగ్గజం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ మొత్తం ఉద్యోగులలో సుమారు 10 శాతం మంది అంటే సుమారు 8,000 మందిని మే 20న తొలగించనున్నట్లు మెటా ఉద్యోగులకు ఏప్రిల్లో సమాచారం అ�
రాబోయే 12 నుంచి 18 నెలల కాల వ్యవధిలో దాదాపు అన్ని రకాల వైట్కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆక్రమించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ‘
కృత్రిమ మేధస్సు ఇకపై కేవలం సాంకేతిక పరమైన అంశమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు ఇది ఒక నిర్వహణ మూలాధారంగా పనిచేస్తున్నదని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగా�
‘వచ్చీ రాని భాష ఒంటికి మోసం’ అంటారు కదా. అదే మాటని నిజం చేస్తున్నాయి ఏఐ సలహాలు! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మితిమీరిపోతున్నది. తెలియని శాస్ర్తాల గురించి, తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఏఐ చాట్బాట
Layoffs | ఈ సంవత్సరంలో అయిదు నెలలు పూర్తి కాక ముందే 92 వేల మంది టెక్ వర్కర్లు ఉద్యోగాలను కోల్పోయారు. నిరుడు రెండేండ్లతో పోలిస్తే గత నెలలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్యే (45 వేలు) ఎక్కువ. మెటా, స్నాప్, మైక్రోసాఫ్�
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా వ్యాపారాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నందున 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సైబర్ భద్రత కంపెనీ క్లౌడ్ఫ్లేర్ గురువారం వెల్లడించింది.
కృత్రిమ మేధ, ఆటోమేషన్పై మరింత దృష్టి సారించే క్రమంలో 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని కాగ్నిజెంట్ భావిస్తున్నది! తన కొత్త ‘ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ తొల�
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్లో వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు, యంత్ర అభ్యాసంపై మే 25 నుంచి 29 వరకు ఆన్లైన్లో ఆచరణాత్మక కార్యశాల నిర్వహిస్తున్నట్లు గీతం ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో వె
ప్రేమ లేఖ రాయడం ఓ అందమైన కళ. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే, ఇప్పుడు చాలామంది ‘ఏఐ’ని ఆశ్రయిస్తున్నారు. లవ్ లెటర్స్ రాసుకోవడంలో కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు.