భారతదేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల కోల్పోతున్న ఉద్యోగాల కంటే సృష్టించబడుతున్నవే ఎక్కువ అని బ్లూంబర్గ్ ధ్రువీకరించిన నోమురా నివేదిక తెలిపింది.
AI Virus | శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు(ఏఐ) ఉపయోగించి కొత్త వైరస్లను రూపొందించారు. వాటిలో 16 వైరస్లు బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయగల క్రీయాశీలక క్రిములుగా మారాయి. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్�
టెక్నాలజీ రంగంలో ఆయన ఓ సీఈవోనే కాదు... ప్రపంచ ఏఐ దిశను మార్చిన వ్యూహకర్త. చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, డీప్సీక్... ఇలా ఏ ఏఐ మాడల్ గురించి మాట్లాడినా, ఎవరిని అడిగినా వాటి వెనుక ఉన్నది ఎన్విడియా చిప్సే అని ట�
విద్యార్థుల ఉద్యమం పాలకులను జవాబుదారీగా నిలబెట్టగలదు. కానీ అక్కడితో ఆగిపోతే అది రాజకీయ విజయం మాత్రమే. పరీక్షల విశ్వసనీయత నుంచి కృత్రిమ మేథ యుగానికి తగిన విద్య వరకు భారత్కు ఇప్పుడు కావాల్సింది సమగ్ర వి�
మాటలను అక్షరాలుగా మార్చే ‘వాయిస్-టు-టెక్ట్స్' యాప్స్ ఎన్నో ఉన్నాయి. అయితే, అవన్నీ.. మనం చెప్పే ప్రతి పదాన్నీ ఉన్నది ఉన్నట్లుగానే టైప్ చేస్తుంటాయి. మాటల్లో దొర్లే.. అమ్మ్, ఆహ్ లాంటి అనవసర పదాలను కూడా ఇన�
Satya Nadellah | కృత్రిమ మేథ (Artificial Intelligence) పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు పోతాయనే భయమేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్యనాదెళ్ల (Satya Nadellah) అన్నారు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. ఏఐవల్ల నాలెడ్జ్�
అమెరికా దగ్గర ఎఫ్-35 అనే ఐదో తరం యుద్ధ విమానం ఉంది. చైనా వద్ద దానికి దీటైన సామర్థ్యాలున్న షెన్యాంగ్ జే-35 ఉంది. అదే విధంగా అత్యంత శక్తివంతమైన ఏఐ(కృత్రిమ మేధ) మోడల్గా ఇప్పటివరకు అమెరికాకు చెందిన ఆంత్రోపిక్
‘ఈ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి?’... ప్రతి ఉదయం చాలామంది మహిళలు ఎదురొనే ప్రశ్న ఇది. అల్మారాలో దుస్తులు నిండుగా ఉన్నా, సరైన కాంబినేషన్ గుర్తుకు రాక కొత్త దుస్తులు కొనడం, ఒకే తరహా రంగులు మళ్లీ మళ్లీ తీసుకోవడం, ఏ �
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు.
న్యాయనిర్ణయ ప్రక్రియలో కృత్రిమే మేధ (ఏఐ) ప్రభావాన్ని పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ను ఆదేశించింది. పలు ట్రిబ్యునళ్లు ఏఐ సృష్టించిన కల్పితమైన తీర్పులపై �