‘ఈ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి?’... ప్రతి ఉదయం చాలామంది మహిళలు ఎదురొనే ప్రశ్న ఇది. అల్మారాలో దుస్తులు నిండుగా ఉన్నా, సరైన కాంబినేషన్ గుర్తుకు రాక కొత్త దుస్తులు కొనడం, ఒకే తరహా రంగులు మళ్లీ మళ్లీ తీసుకోవడం, ఏ �
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు.
న్యాయనిర్ణయ ప్రక్రియలో కృత్రిమే మేధ (ఏఐ) ప్రభావాన్ని పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ను ఆదేశించింది. పలు ట్రిబ్యునళ్లు ఏఐ సృష్టించిన కల్పితమైన తీర్పులపై �
‘దర్శకుడిగా నా తొలిచిత్రం ‘కొమురం భీమ్' నుంచి ఇప్పటివరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా. ప్రస్తుతం ఏఐ స్టూడియో పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నా. ప్రముఖ వ్యక్తి బయోపిక్ కూడా నిర్మాణంలో ఉంది’ అని అన్�
ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఎక్కువగా ఉందని, దేశంలో ఇప్పుడు దాదాపు 37 శాతం ప్రారంభ స్థాయి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ �
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరు. లే ఆఫ్ల భయం. వేలాది ఉద్యోగుల తొలగింపు ఆందోళన నేపథ్యంలో ఐఐటీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు కోర�
విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని నివారించేందుకు గాను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సరిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.