KTR | నూతన సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందన్న�
సాంకేతిక రంగంలో కృత్రిమమేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నది. అరచేతిలో ఇమిడే స్మార్ట్ఫోన్, నోట్బుక్ల అడ్వాన్స్డ్ వెర్షన్లు ఏఐ టెక్నాలజీతో కొత్త రూపును సంతరించుకొంటున్నాయి.
Satya Nadella: ఏఐ టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి పెంచిన ఘటనకు చెందిన ఓ వీడియోను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల షేర్ చేశారు. ఆ వీడియోపై బిలియనీర్ మస్క్ రియాక్ట్ అయ్యారు. ఏఐతో అన్నీ ఇంప్రూవ్ అవుతాయని పేర�
గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు.
ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా భాగం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, దవాఖానల్లో ఎక్కువసేపు వేచి ఉండటం, పరిపాలనా వ్యవస్థలో లోపాలను సవరించడానికి ‘ఏఐ’ అవసరం ఉన్నదని అభిప్ర�
AI | కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం మానవుడి ఆలోచనా శక్తిపై ఎలా పడుతున్నదనే అంశంపై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 30 కోట్ల మంది చాట్జీపీటీని వాడుతున్నట్ల�
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..తాజాగా హైదరాబాద్లో నూతన క్యాంపస్ను ప్రారంభించింది. గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అధునాతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రె�
టెక్నాలజీ రంగంలో రోజుకొక వినూత్న మార్పులు జరుగుతుంటాయి. ఇటీవలకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీ వాడకంలో భారతీయులు ముందువరుసలో నిలిచారు. దేశ జనాభాలో సగం కంటే అత్యధిక మంది ఈ టెక్న
ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహం.. ఏది మంచో, ఏది చెడో తెలిసీ తెలియని అమాయకత్వం వెరసి టీనేజ్ ప్రాయం. మరో తరానికి ప్రతినిధులుగా మారేందుకు సన్నద్ధులవుతున్న ఈతరం పిల్లలను ఓ సైబర్ భూతం సైలెంట్గా కమ్మేస్తున్న
Hyderabad | ఏఐ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మన పనితీరులో మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయాలను మనం గుర్తించాలని, అందుకు అనుగుణంగా మనం మన పని తీరును మార్చుకోవాల్సి ఉంటుందని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బి.వి.ఆర్