అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..తాజాగా హైదరాబాద్లో నూతన క్యాంపస్ను ప్రారంభించింది. గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అధునాతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రె�
టెక్నాలజీ రంగంలో రోజుకొక వినూత్న మార్పులు జరుగుతుంటాయి. ఇటీవలకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కృత్రిమ మేధస్సు(ఏఐ) టెక్నాలజీ వాడకంలో భారతీయులు ముందువరుసలో నిలిచారు. దేశ జనాభాలో సగం కంటే అత్యధిక మంది ఈ టెక్న
ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహం.. ఏది మంచో, ఏది చెడో తెలిసీ తెలియని అమాయకత్వం వెరసి టీనేజ్ ప్రాయం. మరో తరానికి ప్రతినిధులుగా మారేందుకు సన్నద్ధులవుతున్న ఈతరం పిల్లలను ఓ సైబర్ భూతం సైలెంట్గా కమ్మేస్తున్న
Hyderabad | ఏఐ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మన పనితీరులో మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయాలను మనం గుర్తించాలని, అందుకు అనుగుణంగా మనం మన పని తీరును మార్చుకోవాల్సి ఉంటుందని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బి.వి.ఆర్
DeepSeek | కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఆఫీస్ కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో చాట్జీపీటీ, డీప్సీక్ వంటి కృత్రిమ మేధ(ఏఐ) యాప్లను వాడరాదని, డౌన్లోడ్ చేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పత్రాలు, డాటా గోప్యత గ
సొంత కృత్రిమ మేధ(ఏఐ) మాడల్ అభివృద్ధికి భారత్ చేరువలో ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భువనేశ్వర్లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు.
కృతిమ మేధ(ఏఐ) రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. చాట్జీపీటీని మించేలా ‘డీప్సీక్'ను అందుబాటులోకి తీసుకురాగా, చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేసులోకి దూసుకొచ్చింది.
DeepSeek | ఏఐలో సంచలనం డీప్సీక్.. దీన్ని చూసి గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎందుకంత భయపడుతున్నాయి!కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో చైనా కంపెనీ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఏఐ టూల్ ‘డీప్సీక్ ఆర్1’ పెను సంచలనాలను సృష్టిస్తున�
అలెరియా ఏఐ(కృత్రిమ మేధస్సు)తో పన్నుల రాబడి పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం �
Maha kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా (Mahakumbh)లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంతర్భాగం కాబోతున్నది. అయితే ఏఐకి సంబంధించిన పరిచయం మాత్రమే ఇంటర్ పాఠ్యాంశంగా ఉంటుంది. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞా�
హెచ్సీఎల్ టెక్నాలజీ..హైదరాబాద్లో నూతన సెంటర్ను ప్రారంభించింది. అంతర్జాతీయ క్లయింట్లకు కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాన్స్మిషన్ సొల్యుషన్స్ సేవలు అందించాలనే ఉద్దేశంతో నగరంలో కొత్తగా సెంటర్ను ఆ