DeepSeek | కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఆఫీస్ కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో చాట్జీపీటీ, డీప్సీక్ వంటి కృత్రిమ మేధ(ఏఐ) యాప్లను వాడరాదని, డౌన్లోడ్ చేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ పత్రాలు, డాటా గోప్యత గ
సొంత కృత్రిమ మేధ(ఏఐ) మాడల్ అభివృద్ధికి భారత్ చేరువలో ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. భువనేశ్వర్లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు.
కృతిమ మేధ(ఏఐ) రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. చాట్జీపీటీని మించేలా ‘డీప్సీక్'ను అందుబాటులోకి తీసుకురాగా, చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేసులోకి దూసుకొచ్చింది.
DeepSeek | ఏఐలో సంచలనం డీప్సీక్.. దీన్ని చూసి గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎందుకంత భయపడుతున్నాయి!కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో చైనా కంపెనీ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఏఐ టూల్ ‘డీప్సీక్ ఆర్1’ పెను సంచలనాలను సృష్టిస్తున�
అలెరియా ఏఐ(కృత్రిమ మేధస్సు)తో పన్నుల రాబడి పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం �
Maha kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా (Mahakumbh)లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంతర్భాగం కాబోతున్నది. అయితే ఏఐకి సంబంధించిన పరిచయం మాత్రమే ఇంటర్ పాఠ్యాంశంగా ఉంటుంది. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞా�
హెచ్సీఎల్ టెక్నాలజీ..హైదరాబాద్లో నూతన సెంటర్ను ప్రారంభించింది. అంతర్జాతీయ క్లయింట్లకు కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాన్స్మిషన్ సొల్యుషన్స్ సేవలు అందించాలనే ఉద్దేశంతో నగరంలో కొత్తగా సెంటర్ను ఆ
Artificial intelligence | ఈ మధ్య ఎక్కడ చూసిన వాడుతున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక వీడియో క్రియేటర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో దివంగత నటి శ్రీదేవి డేటింగ్ వెళ్ల�
మైక్రోసాఫ్ట్..భారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సును విస్తరించడానికి 3 బిలియన్ డాలర్లు(రూ.25 వేల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. అలా
జనవరి 1. సూర్యాస్తమయాలు యథావిధిగానే ఉంటాయి. అన్ని జీవులూ వాటి బతుకుపోరులోనే నిమగ్నమై ఉంటాయి. ఒకో రోజు ఒకోలా గడుస్తుందంతే! కానీ మనిషికి మాత్రం ఆ తేదీ ఒక మజిలీ. తన జీవితానికి వయసుల వారీగా ఎలాగైతే పుట్టిన రోజు
కృత్రిమ మేధ(ఏఐ)పై సీనియర్ వైట్హౌస్ పాలసీ సలహాదారుగా ఇండియన్ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ను అమెరికా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నియమించారు. కృష్ణన్ గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర�