పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం లేకపోవడానికి దారి తీసే జన్యుపరమైన కారణాన్ని, ఐవీఎఫ్ ఫలితాలను ముందుగానే తెలుసుకునేందుకు ఓ టూల్ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అభివృద్ధి చేసింది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇక సులువుగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం పూర్తి కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శనాలు పూర్తి చేసే�
Tirumala | కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు చాలా ఈజీగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం చేసుకుని బయటకు వచ్చేయొచ్చు.
ఇప్పుడన్నీ ఏఐ ముచ్చట్లే. ఏం కావాలన్నా.. ఓ కమాండ్ ఇస్తే చాలు. ఏఐ కావాల్సిన కంటెంట్ ఇచ్చేస్తుంది. తాజాగా ఈ OpenAI సరికొత్త ప్లాట్ ఫామ్ని తీసుకొచ్చింది. అదే Sora Turbo అనే కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో జనరేటర్. ఇప్ప�
Ashwini Vaishnaw: దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చ�
తమ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్పామ్ ఫిల్టర్.. రోజూ 10 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు సోమవారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఇక గత రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్ను, 80 కోట్ల ఎస్ఎంఎస్లను కూ
Human Washing Machine | బట్టలు ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికి ఆరేసే ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్లు’ భవిష్యత్తులో రాబోతున్నాయి. బాగా అలసిపోయిన వ్యక్తి స్నానం చేసే ఓపిక లేకపోతే.. మెషీన్లోని టబ్లో 15 నిమిషాలు కూర్చుం
ప్రాణమున్న జీవులకు మరణం తప్పనిసరి. మనలో చాలా మందికి మనం చనిపోయే రోజేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి శతాబ్దాలుగా మనుషులు వివిధ జీవ కొలమాన పట్టికల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ స్మార్ట్ యుగంలో మీరు మీ కంట్రోల్లో ఉన్నారని భావిస్తున్నారా! మీరు భ్రమల్లో పరిభ్రమిస్తున్నట్టే!! డిజిటల్ దునియాలో ట్రెండింగ్ ఐటమ్ ఏంటో తెలుసా? మీరే!! కృత్రిమ మేధ వికృత క్రీడలో మీరో సేల్డ్ ప్రొడక్ట�
అంతరిక్షంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ల్యాబ్ను ఏర్పాటు చేయబోతున్నట్టు హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. దీనిని వచ్చే నెలలో ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నట్టు ‘టేక్�
రోబోలూ నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యం గల ఓ చిన్న రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేయడం కలవరపరుస్తున్నది. ఒడిటీ సెంట్రల్ కథనం ప్రకారం, చైనాలో హాంగ్ఝౌ మాన్యుఫ్యాక్�
తెలంగాణను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేథ’పై హైదరాబాద�
క్లౌడ్ సేవల పరిధిని మరింత విస్తరించడానికి దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) మరో సంస్థను చేజిక్కించుకోవడానికి సిద్ధమైంది.