నాలుక రంగును చూసి రియల్ టైమ్లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్ను సృష్టించినట్టు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు.
‘స్వాతంత్య్రమంటే ఏమిటో నిర్వచించుకోలేని దశలోనే దశాబ్దాలు గడిచిపోవడం నిజంగా విషాదకరం’ అని అన్నారు ఆరుద్ర. స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, అశువులు కోల్పోయిన యోధులంతా నేడు తిరిగి పుట్టినా (బహుశా) పరిస్థితు
రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్రెడ్డి అమెరికాలో విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెంట్టేందుకు ముందుకొచ్చాయి.
రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ది. ప్రమాదాలను గుర్తించి అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏ
అమెరికా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్' భారీ ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 10శాతం మందిని ఇంటికి పంపేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింద�
పురుషుల్లో సంతాన లేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు. ఒక చిన్న రక్త పరీక�
నిద్రలో మీరు గురక పెడుతున్నారా? అయితే మీ సమస్యకు చెక్పెట్టే సరికొత్త తలగడ (దిండు) అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ‘హూటీ’. బోన్ కండక్షన్ టెక్నాలజీ సాయంతో మీ నిద్ర నాణ్యతను, గురకను గుర్తించడం, అందుకు సంబ�
కొత్తగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేథస్సు పరిజ్ఞానంపై విసృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్తో కలిసి ఈ నెల 6న వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు టీ హబ్ ప్రకటించింది.
నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్థిక రంగంలో పెను మార్పులనే తెస్తున్నది. ముఖ్యంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, ఆటోమేషన్ ప్రభావం దేశీయ బ్యాంకింగ్ రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది.
జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్బాట్ సేవలను అందిస్తున్న చాట్జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్ను విసిరింది. ‘సెర్చ్జీపీటీ’ ప�
భారతదేశంలో అన్ని క్యాన్సర్ కేసులలో... స్త్రీ, పురుష భేదం లేకుండా రొమ్ము క్యాన్సర్ వాటా 13.6 శాతం. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రచురించిన 2022 ప్రపంచ క్యాన్సర్ నివేదిక ఈ వివరాలను వెల�
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పైచేయి సాధించేందుకు బహుళజాతి సంస్థలు పోటీ పడుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసి కొత్త ఫీచర్లతో ఉచితంగా ఏఐ చాట్బోట్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
అమెరికాకు చెందిన మెడికల్ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మెడ్ట్రానిక్.. హైదరాబాద్లో ఏర్పా టు చేసిన మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్ర�