జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్బాట్ సేవలను అందిస్తున్న చాట్జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్ను విసిరింది. ‘సెర్చ్జీపీటీ’ ప�
భారతదేశంలో అన్ని క్యాన్సర్ కేసులలో... స్త్రీ, పురుష భేదం లేకుండా రొమ్ము క్యాన్సర్ వాటా 13.6 శాతం. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రచురించిన 2022 ప్రపంచ క్యాన్సర్ నివేదిక ఈ వివరాలను వెల�
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో పైచేయి సాధించేందుకు బహుళజాతి సంస్థలు పోటీ పడుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసి కొత్త ఫీచర్లతో ఉచితంగా ఏఐ చాట్బోట్లను అందుబాటులోకి తెస్తున్నాయి.
అమెరికాకు చెందిన మెడికల్ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మెడ్ట్రానిక్.. హైదరాబాద్లో ఏర్పా టు చేసిన మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
మనల్ని ఎవరైనా పలకరిస్తే... నువ్వు మనిషివేనా... అని అడగాల్సిన పరిస్థితి త్వరలోనే రాబోతున్నది. జస్ట్, హెలో... అన్నందుకే అంత మాట అనాలా... అనుకోకూడదు. అది అవసరం. ఎందుకంటే చైనాలో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా మనుషుల్ని పోలి�
చూడటానికి ఏదో ఫిక్షన్ సినిమాలోని టైమ్ మిషిన్లా కనిపిస్తున్న ఈ పరికరం.. ఒక వాహనం. వియత్నాంకు చెందిన ట్రుయాంగ్ వాన్ డావ్ అనే యువకుడు కలపతో దీనిని తయారుచేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. సుమారు 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓ కార్మికుడు... పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంతలో ఉన్నతాధికారి వచ్చాడు. తన పక్కన ఉన్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తరం అందించాడు. తొలగించిన వ్యక్తి స్థానంలో, ఓ రోబోను తీసుకువచ్చి నిలబెట్�
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి టాప్ ఏఐ కంపెనీల మాజీ ఉద్యోగులు ఓ బహిరంగ లేఖలో హెచ్చరించారు. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి, వినియోగంలో మెరుగైన పారదర్శకత, జవాబుదారీత
కృత్రిమ మేధ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత. ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని, రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కా�
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి విద్య ప్రాముఖ్యతపై ప్రమోషనల్ వీడియో రూపొందించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ జడ్పీ ఉన్నత పాఠశాల హిందీ టీచర్ షరీఫ్ అహ