సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానం చాటి చెప్తున్నది. మనిషి సృష్టించిన విజ్ఞానం.. చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతున్నది మరి.
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అమెరికా తన ఎడ్వర్డ్స్ ఎయిర్ఫోర్స్ బేస్లో పరీక్షించింది. ఈ యుద్ధ విమానాన్ని మానవ పైలట్ కాకుండా ఏఐ నియంత్రిస్తుంది.
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ).. నేటి టెక్ యుగంలో ఇదో సంచలనం. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఏఐ నాంది పలికింది. అయితే ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీనితో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాల�
కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) పరిజ్ఞాన్ని అన్ని రంగాల్లో విసృత్తంగా వినియోగిస్తున్నారు. సరికొత్త అప్లికేషన్లు రూపొందిస్తూ అన్ని రకాల కార్యకలాపాలకు ఏఐ తప్పనిసరి అన్నట్లు చేస్తున్నా�
ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ కంట్రోల్ఎస్..హైదరాబాద్లో మరో డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నగరంలో రెండు డాటా సెంటర్లు ఉండగా.. గచ్చిబౌలీలో నెలకొల్పుతున్న మూడో సెంటర్ వచ్చ�
ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు సాంకేతికత పరిజ్ఞానంతో పయనిస్తున్నాం. మానవాళి మనుగడను మరింత సులభతరం చేసేందుకు సృష్టించిన అత్యాధునిక సాంకేతికత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఇప్పటికే ప్రతి అంశంలోనూ మని�
Artificial Intelligence | ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్పై(Artificial Intelligence) విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.
కృత్రిమ మేథ రాకతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తున్నది. ఇందుకోసం పూర్తికా�
కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. �
Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్జీపీటీ ‘హనుమాన్' త్వరలో అందుబాటులోకి రానున్నది. భారత్ జీపీటీ గ్రూపు ఏఐ మాడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది.
అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న ‘ఏఐ’ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞానం.. విద్యారంగంలోనూ అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి జెనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఓ స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. తిరువ�
AI Advisory | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఇకపై ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవ