కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. �
Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్జీపీటీ ‘హనుమాన్' త్వరలో అందుబాటులోకి రానున్నది. భారత్ జీపీటీ గ్రూపు ఏఐ మాడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది.
అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న ‘ఏఐ’ (కృత్రిమ మేధ) సాంకేతిక పరిజ్ఞానం.. విద్యారంగంలోనూ అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి జెనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఓ స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. తిరువ�
AI Advisory | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఇకపై ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవ
ప్రస్తుతేడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 75 వేల మంది డెవలపర్లకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల ప్రకటించారు. ఇందుకోసం గతంలో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కోడ్ వితౌట్ బారి�
Sachin Tendulkar : భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) డీప్ఫైక్ వీడియో (Deepfake Video) కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ఐపీ అడ్రస్(IP address) ఆధారంగా ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో కనిపెట్టారు. మాస్టర్ బ్లాస్
Ayodhya | ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
Super Heroes: సూపర్హీరోలు అయోధ్యకు క్యూ కట్టారు. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్.. రామభక్తులకు సేవ చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం హాలీవుడ్ కామిక్ హీరోలందరూ ఆ నగరానికి విచ్చేశారు. సోషల్ మ�
Artificial intelligence | కృత్రిమ మేథ (Artificial intelligence) తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా అభిప్రాయపడ్డారు. కొన్న�
హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ �
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం మెగాసిటీ నవకళా వేదిక వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని కావ్య హాస్పిటల్ సీఈవో డాక్టర్ కావ్యచంద్ యాలమూడికి ‘వైద్యశ్రీ’ పురస్కారాన్ని అందించింది.