తెలంగాణను త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేథ’పై హైదరాబాద�
క్లౌడ్ సేవల పరిధిని మరింత విస్తరించడానికి దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) మరో సంస్థను చేజిక్కించుకోవడానికి సిద్ధమైంది.
కృత్రిమ మేథస్సు, వెబ్ 3 టెక్నాలజీతో ఆవిష్కరణలు చేసే స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్లో ఫిన్టర్నెట్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) హవా కొనసాగుతున్నది! పిల్లల పెంపకం నుంచి వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ ప్రతి విషయంలోనూ ఏఐ సూచనలను తెగ పాటించేస్తున్నారంతా!! అలాంట�
ప్రపంచ పురోగతి లో కృత్రిమ మేధస్సు పాత్ర చాలా కీలకమైనదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి ఉదయ్ బాబు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ పాఠశాలలో జిల్లా సైన్స్ సెంటర్ కాగజ
మనిషి కండ్లను చూసి అతనికున్న వ్యాధులను నిర్ధారించవచ్చంటున్నారు అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీల పరిశోధకులు. వివిధ రకాల వ్యాధుల ప్రాథమిక దశను కంటి చూపులోనే తెలుసుకోవచ్చని చెప్తున్నారు.
చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అంతటా పోటీ వాతావరణమే. ఈ పోటీ ఇప్పటివరకు మనుషుల మధ్యే! కానీ, భవిష్యత్తులో మన పోటీదారు ఎవరో తెలుసా? ఇప్పుడు మనం వాడేందుకు ఎంతగానో ఇష్టపడే ఏఐ. అవును.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజ
సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఐదంకెలతో మొదలయ్యే జీతం. వారానికి ఐదు రోజులే పని. అద్దాల భవనాల్లో ఉద్యోగం. అద్భుతమైన భవిష్యత్తు. ఇప్పటివరకు అందరిలో ఉన్న భావన ఇదే. అందుకే, మన దేశంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఉండే డిమా�
వరంగల్ నగరాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నుంచి రూ. 4,200 కోట్లు కేటాయించాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్లో ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగారియా అధ్యక్షతన జరిగిన సమావేశానికి మేయ
16 ఏళ్ల వయసు పిల్లలెవరూ కెరీర్ గురించి పెద్దగా ఆలోచన చేయరు. స్నేహితులతో సమయం గడపడం, చదువు మీద దృష్టిపెట్టడం, సినిమాలు, షికార్లు... ఇలాగే ఉంటుంది వాళ్ల ప్రపంచం. కానీ ప్రాంజలి అవస్తీ ఆలోచన మాత్రం చాలా భిన్నం.
ఫోర్త్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సిటీని ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్�
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో రచనాశైలిలో వేగం పెరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్(ఎన్ఐఎస్జీ) మాజీ సీఈవో జేఆర్కే రావు చెప్పారు.