PM Modi | డీప్ఫేక్ వీడియోలు, ఫొటోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి స్పందించారు. కొత్త టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు పరుగులు పెడుతుండగా.. చాలా దేశాల్లో ఇప్పటికీ అనేకమంది ఒక్క పూట తిండి కోసం అలమటిస్తున్నారు. సరైన తిండి దొరక్క పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
AI Act | సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. మానవ మేథస్సుతో పోటీపడే కృతిమ మేథా అందరినీ ఆకట్టుకున్నది. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను �
వైన్ నాణ్యతను గుర్తించే ఏఐ టూల్ను స్విట్జర్లాండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఏ ప్రాంతంలోని ద్రాక్షతో, ఏ తరహా వైన్ తయారవుతుందన్న సమాచారంతో సైంటిస్టులు ‘ఏఐ’ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేశారని ‘ది గార్
వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు, వ్యవసాయానికి సాంకేతిక దన్ను గా నిలిచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పని చేయనున్న.
మనుషులు గంటల్లో చేసే పనులను కూడా సెకండ్ల వ్యవధిలో చిట్టి (రోబో) పూర్తిచేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం. కృత్రిమమేధ(ఏఐ), రోబోటిక్స్ విప్లవంతో ఇప్పుడు అన్ని సెక్టార్లలో వాటి వినియోగం పెరిగిపోయింది
Deepfake Videos | ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ (Alia Bhatt)కు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Artificial Intelligence | వినిపించే గొంతుక మీది కాకపోవచ్చు. కనిపించే ఆకారమూ మీది కాకపోవచ్చు. అయినా మీరే అన్నట్టు నమ్మిస్తారు. మీ ఆత్మీయుల నుంచి డబ్బు రాబడతారు. మీ సహచరుల నుంచి కీలక కార్పొరేట్ సమాచారం చేజిక్కించుకుంటార�
‘చాట్జీపీటీ’తో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’ ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈవో సామ్ ఆల్ట్మన్పై ‘ఓపెన్ఏఐ’ �
ఇంటరాక్టివ్ చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT)ని సృష్టికర్త శామ్ ఆల్ట్మన్కు (Sam Altman) ఓపెన్ఏఐ షాకిచ్చింది. ఆల్ట్మన్ను సంస్థ సీఈవో (CEO) పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Deepfake Videos | డీప్ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ వీడియోల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు.