AP Bhavan | ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ భవన్ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్�
కృష్ణా ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చిన సందర్భంగా
విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విచిత్ర వాదన చేస్తున్నది. ఒక వైపు ప్రాజెక్టులను అప్పగి�
‘నమస్తే తెలంగాణ’ చెప్పిందే నిజమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను తెలంగాణ సర్కారు కేంద్రానికి అప్పగిస్తున్నదని, ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ర్టాలు అంగీకరించాయని జ�
KRMB | కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వ
మాదాపూర్, జనవరి 31: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ సామ్సంగ్నకు చెందిన అధునాతన ఫీచర్లతో కూడిన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ మొబైల్ ఫోన్ బిగ్"సి’ షోరూంలలో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ను బి�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రె�
అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూరు మండలం, భీంపురం గ్రామ జట్టు విజేతగా నిలిచింది. మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని వరాహాంజనేయస్వామి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకొని రెండు రోజులు�
Rains | తెలంగాణ(ఞానలయంలయల)కు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష(Rains) హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగా ళాఖాతంలోని (Bay of Bengal) దక్షిణ అండమాన్ సమీపం�
Rains | తెలుగు రాష్ర్టాల్లో ఒకపక్క చలి వణికిస్తున్నది. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో వర్షాలు(Rains) కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయన�
కర్నూలు జిల్లాలో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రూ.10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగ�