సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికా�
ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి కరెంటు కొరతతో, కోతలతో తెలంగాణ విలవిలలాడిపోయేది. గడిగడికి కరెంటు పోయేది. చిమ్మచీకట్లో, దీపం వెలుతురులో పొయ్యి మీద బువ్వ వండిన దినాలు ఇప్పటికీ గ�
Hyderabad | హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చిందని తెలిపారు.
ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మద్యం పాలసీపై ఈ నెల 14న అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
మద్యం కొరతపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది. గత పదేండ్లలో ఎన్నడూలేనివిధంగా ఇప్పుడు ఒకేసారి పలు కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతున్నది. వ్యూహాత్మకంగా రాష్ట్రంలో కొన్ని రకాల
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లా ల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ క�
తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చి పెట్టాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస�
పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా నూనె తయారుచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరికి దూరంగా ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు �
ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో భారీగా మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిపింది.
నేడు ఆంధ్రప్రదేశ్లో ఐసెట్, ఈసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 ఫలితాలను గురువారం ఉదయ�
హత్యాయత్నం కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త గిరీశ్చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్