తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుతో భయం కలిగిస్తోందని సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు.? చే�
ఏపీలో పలు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జ
గత బుధవారం నుంచి ఈ నెల 22 వరకు తిరుమల శ్రీవారిని సుమారు 5 కోట్ల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. వారం రోజులుగా నిత్యం 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిప�
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన
ఏపీలోని శ్రీకాళహస్తి ఏర్పేడు ఎన్నికల ప్రచారంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై ప్రతిపక్ష పార్టీ నేతలు భౌతికదాడులకు పాల్పడడాన్ని ప్రజాసంఘాల నేతలు శుక్రవారం తీవ్రంగా ఖండించారు. కులన�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) ప్రారంభమైంది. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యా
ఆఫీస్ మాన్యువల్ను తయారు చేసేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ప్రత్యేక కమిటీని నియమించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మాన్యువల్నే జీఆర్ఎంబీ పాటిస్తూ వస్తున్నది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నది. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది.
ఇరవై ఏడేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దళితుల శిరోముండనం ఘటన కేసులో విశాఖ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల�
ఏపీలోని అరకు లోక్సభ స్థానానికి సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రా ఘవులు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏపీ ఎ ప్పుడూ చూడనంత అపవిత్ర పొ�
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్లలోనూ ఆంధ్రప్రదేశ్ సమాన వాటా కోరుతున్నది. ఢిల్లీలో ఏపీభవన్ను విభజించిన తరహాలోనే ఇక్కడి ఆస్తులను కూడా విభజించాలని పట్టుబడుతున్నది. హౌస�
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు రమణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికార�