కర్నూలు జిల్లాలో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రూ.10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగ�
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయిస్తే తప్పేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించొద్దని గవ�
మూడు రాష్ర్టాలకు 105 టీఎంసీలను కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు (టీబీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీలు కేటాయించారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అత�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ ఇప్పటికే సమాచారం అందించింది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగాల్సి ఉండగా, రేపటి (శుక్రవారం)కి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య విద్యుత్తు బకాయిల వివాదంలో కేంద్రం జోక్యంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్
ఏపీ సీఎం జగన్తో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న అదానీ, అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోన�
త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చిం
గోద్రేజ్ ఇంటీరియర్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే మూడేండ్లలో తెలంగాణలో 25 కొత్త షోరూంలతోపాటు తన నెట్వర్క్ను 150 రిటైలర్లకు విస్తరించాలనుకుంటున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రె�
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస�
సహజసిద్ధంగా భూసారాన్ని పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగుతో అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయ
నైజర్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ల ఏర్పాటు చేసింది.
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.