అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూరు మండలం, భీంపురం గ్రామ జట్టు విజేతగా నిలిచింది. మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని వరాహాంజనేయస్వామి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకొని రెండు రోజులు�
Rains | తెలంగాణ(ఞానలయంలయల)కు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష(Rains) హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగా ళాఖాతంలోని (Bay of Bengal) దక్షిణ అండమాన్ సమీపం�
Rains | తెలుగు రాష్ర్టాల్లో ఒకపక్క చలి వణికిస్తున్నది. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో వర్షాలు(Rains) కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయన�
కర్నూలు జిల్లాలో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రూ.10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగ�
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయిస్తే తప్పేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించొద్దని గవ�
మూడు రాష్ర్టాలకు 105 టీఎంసీలను కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు (టీబీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీలు కేటాయించారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అత�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ ఇప్పటికే సమాచారం అందించింది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల పనులను నిలిపివేయాలని తెలంగాణ సర్కారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేసింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగాల్సి ఉండగా, రేపటి (శుక్రవారం)కి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య విద్యుత్తు బకాయిల వివాదంలో కేంద్రం జోక్యంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్
ఏపీ సీఎం జగన్తో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న అదానీ, అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోన�
త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి అంశంపై త్రిసభ్య సమావేశంలో చర్చిం