ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. www.aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవలు పొందవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి పూజ, దర్
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించడంలో ఏపీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ సంయుక్త సాంకేతిక స�
ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త సిరీస్ నంబర్ రానున్నది. ఈ మేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు ఇకపై ఈ సిరీస్తో నంబర్లను కేటాయించన�
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో గ్రూపు..ఆంధ్రప్రదేశ్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. వచ్చే రెండేండ్లలో ఫార్మాస్యూటికల్స్, ప్రత్యేక బిజినెస్ను విస్తరించడానికి రూ.1,000 కోట్ల
పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఎ.రజాక్ ‘మాతృభాష సాహిత్య సేవా శిరోమణి’ అవార్డును మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్టు రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ మనీశ్కుమార్ సిన్హా తెలిపారు.
రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని
బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యింది. ఓ వైపు అప్పులు, నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అన్నింటా ధరలు పెరిగి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత ఉత్సాహాన్నిచ్చారు. బీఆర్ఎస్ ద్వారా దేశ సేవకు పూనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీలోని ఆయన అభిమానులు బ�
ఏపీలో ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2022లో ఏపీలో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు,
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.