పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కో�
కొవిడ్ వ్యాక్సినేషన్లో దేశం రికార్డు న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయా�
భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు.
28 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగదు రూపంలో రూ. 3 కోట్ల 69 లక్షల 67 �
పెద్దవాగు మినహా గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎదుట గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ప్రతిపాదించింది.
దేశ నిర్మాణంలో వీరిదే ముఖ్యపాత్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ వినోద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశంలో సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కా�
ఏపీ ప్రభుత్వం రూ.4,774 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో తెలంగాణ జెన్కో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ జెన్ కో, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, పెన్షన్ అండ్ గ్రాట్యు�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంక�
తిరుపతిలో వరుస మిస్సింగ్లు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురికిపైగా కనిపించకుండాపోయారు. సత్యనారాయణపురానికి చెందిన బాలిక మోనిషా అదృశ్యమైంది. గుడికి వెళ్లిన ఈ బాలిక తర్వాత ఇంటికి రాలేదు. �
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వాళ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. �
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా… బీజేపీని కూడా ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీ బాగుండాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా వుండాలని, దీని విషయంలో ఓ ఉమ్మడి కార్యాచరణతో ముం�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
అసనీ తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వ్యక్తులకు వెయ్యి రూపాయలు, ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు ఇవ్వాలని,
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీ�