బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలయ్యింది. ఓ వైపు అప్పులు, నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అన్నింటా ధరలు పెరిగి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత ఉత్సాహాన్నిచ్చారు. బీఆర్ఎస్ ద్వారా దేశ సేవకు పూనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీలోని ఆయన అభిమానులు బ�
ఏపీలో ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2022లో ఏపీలో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు,
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.