టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.
Rain | రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరిక
కృష్ణానదీ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో తెల్లవారుజాము నుంచి కాస్త పెరిగింది. దీంతో సోమవారం ఉదయం నుంచి డ
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కో�
కొవిడ్ వ్యాక్సినేషన్లో దేశం రికార్డు న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయా�
భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు.
28 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగదు రూపంలో రూ. 3 కోట్ల 69 లక్షల 67 �
పెద్దవాగు మినహా గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎదుట గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ప్రతిపాదించింది.
దేశ నిర్మాణంలో వీరిదే ముఖ్యపాత్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ వినోద్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశంలో సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కా�
ఏపీ ప్రభుత్వం రూ.4,774 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో తెలంగాణ జెన్కో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ జెన్ కో, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, పెన్షన్ అండ్ గ్రాట్యు�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ 50ః50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిపాటు తాత్కాలికంగా చేసుకొన్న 66ః34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంక�