ప్రభుత్వంలో భాగంగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న క్యాడర్ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. జి
వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో ఏపీలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆ�
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ వాటాలపై అభిప్రాయమేంటో తెలపాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను కేంద్ర జలవనరులశాఖ కోరింది. ఈ మేరకు ఇటీవల ప్రత్యేకంగా లేఖ రాసింది. కృష్ణా జలాలను ఏపీ, త�
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లో (Andhra pradesh) పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్ఎస్ (BRS) మరో ముందడుగు వేసింది. గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) ప్రారంభించారు
ఇతర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైనదని, అతి త్వరలో మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ర్టాల్లో ఆఫీసులు ఏర్పాటు కానున్నాయని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా �
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. దవాఖానకు తరలిస్తుండగా మరొకర�
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీ