గోద్రేజ్ ఇంటీరియర్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే మూడేండ్లలో తెలంగాణలో 25 కొత్త షోరూంలతోపాటు తన నెట్వర్క్ను 150 రిటైలర్లకు విస్తరించాలనుకుంటున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రె�
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస�
సహజసిద్ధంగా భూసారాన్ని పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగుతో అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయ
నైజర్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ల ఏర్పాటు చేసింది.
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
ప్రభుత్వంలో భాగంగా మారిన ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న క్యాడర్ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. జి
వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో ఏపీలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆ�
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
తెలంగాణ, ఏపీకి ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) క్యాడర్ అధికారుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి తొందర ఎందుకని అడ్వకేట్ జనరల్ జే రామచందర్రావు ప్రశ్నించారు. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో సెంట్ర�
: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ వాటాలపై అభిప్రాయమేంటో తెలపాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను కేంద్ర జలవనరులశాఖ కోరింది. ఈ మేరకు ఇటీవల ప్రత్యేకంగా లేఖ రాసింది. కృష్ణా జలాలను ఏపీ, త�
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి.