హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): నైజర్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ల ఏర్పాటు చేసింది.
అవసరమైన వాళ్లు 8500027678, 8632340678ను సంప్రదించాలని సూచించింది.