Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడ�
Peddi Ticket Rates మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక�
Pawan kalyan | కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. ఇప్పటివరకు అన్నీ భరించాను. ఇకపై భరించే ఓపిక నాకు లేదు. దారిన పోయే వాళ్ల్లంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ
SIR Phase 3 | దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్) మూడవ దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీ�
తుంగభద్ర కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చవద్దని, ఆ అధికారం ప్రస్తుత ట్రిబ్యునల్కు లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గురువారం తన వాదనలు
macherla asi | మాచర్ల ఏఎస్సై దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే నిందితుడైన ఏఎస్ఐ శ్రీనివాస్ చేసిన తప్పుకు అతని కూతురు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ నందిని ట్రోల్స్ రౌండప్ చే
Gas Cylinder | దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈ సారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Rains In Telangana : పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గుడ్న్యూస్ చెప్పింది. ఎండల నుంచి రాబోయే రోజుల్లో స్వల్ప ఉపశమనం కలగనుందని తెలిపింది.
Inter student | ట్రెండ్ మారింది.. ఒకరినొకరు చూసుకోకుండానే కేవలం ఆన్లైన్లో చూసుకుని ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉందనేది చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ.
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Jaahnavi Kandula : పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించడంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు.
Harish Rao | ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ