SIR Phase 3 | దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్) మూడవ దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీ�
తుంగభద్ర కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చవద్దని, ఆ అధికారం ప్రస్తుత ట్రిబ్యునల్కు లేదని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గురువారం తన వాదనలు
macherla asi | మాచర్ల ఏఎస్సై దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే నిందితుడైన ఏఎస్ఐ శ్రీనివాస్ చేసిన తప్పుకు అతని కూతురు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ నందిని ట్రోల్స్ రౌండప్ చే
Gas Cylinder | దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈ సారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Rains In Telangana : పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గుడ్న్యూస్ చెప్పింది. ఎండల నుంచి రాబోయే రోజుల్లో స్వల్ప ఉపశమనం కలగనుందని తెలిపింది.
Inter student | ట్రెండ్ మారింది.. ఒకరినొకరు చూసుకోకుండానే కేవలం ఆన్లైన్లో చూసుకుని ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉందనేది చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ.
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Jaahnavi Kandula : పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించడంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు.
Harish Rao | ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్ర�
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టన
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�