Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Jaahnavi Kandula : పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించడంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు.
Harish Rao | ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్ర�
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టన
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�
Raju weds Rambai | ఇటీవల కొన్ని చిన్న సినిమాలు అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాలు కేవలం మౌత్ టాక్తోనే మంచి హిట్ సాధిస్తున్నాయి.
ప్రశ్నించే గొంతులను పాలకులు అణచివేస్తున్నారని, సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం సరికాదని, పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ�
తెలంగాణలో మద్యం పాలసీపై అధ్యయనానికి ఏపీ ఎక్సైజ్ శాఖ బృందం గురువారం రాష్ట్రంలో పర్యటించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాన్ని పరిశీలించిన అధికారులు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఆరా త�
గోదావరిలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు ఎలా సాధ్యమని జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ)ను ఏపీ సర్కారు ప్రశ్నించింది. ఎన్డబ్ల్యూడీఏ జనరల్బాడీ మీటింగ్ ఈ నెల ఒక�
ఏపీ శాసనమండలి చైర్మన్కు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించేలా ఉత్తర్వులు జారీచేయాలనే కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఖర్చుల న
NTR | జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' సినిమా ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీ