వాయవ్య బంగాళాఖాతం లో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదొరోజు మహార్నవమి సందర్భంగా భ్రామరీ అమ్మవారిని సిద్ధిదాయిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తె�
ఆంధ్రప్రదేశ్లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా?. కొత్తగా జిల్లాలను (New Districts) ఏర్పాటు చేయనున్నారా?. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మార్వనున్నారా?.. ప్రస్తుతం ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతున్నది. గత �
ఒకరి భాష ఒకరు నేర్చుకున్నారే కానీ, ఎదుటివారి భాషను అవమానపరచటం వంటి అనాగరిక చేష్టలు ఎవరూ చేయలేదు. అందుకే, తెలంగాణ వైవిధ్యాల ప్రపంచం అయింది మొదటినుంచీ. పరభాషల మీద ఇటువంటి గౌరవం చూపించబట్టే 15 భాషలు అనర్గళంగ�
Liquor shops | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించేందుకు సిద్దమైంది. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయ�
ఒక అధ్యాపకుడు ఒకే విద్యాసంస్థలో పదకొండేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేయడమనేది మామూలు విషయం కాదు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ సొంతూళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో ఉం టూ పనిచేయడం వల్ల మానసికంగా కుంగుబాటుక�
వర్షబీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు తేరుకోకముందే మరోసారి భారీ వర్షాలని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే ఐదురో�
ఆంధ్రప్రదేశ్ అధికారులు, పౌరులకు పదవులు పొందడానికి తెలంగాణ రాష్ట్రం పునరావాస కేంద్రంగా మారిందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కీలకమైన పదవుల్లో ఏపీకి చెందిన వారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస
తెలంగాణ, ఏపీలో జిల్లా లు, మండలాలు, గ్రామాల వారీగా ఉన్న జనాభాతోపాటు ఏడాదిపాటు తాగునీటి కోసం ఎన్ని నీళ్లు అవసరమన్న వివరాలను ప్రాజెక్టులవారీగా అందజేయాలని కేఆర్ఎంబీ తెలుగు రాష్ర్టాలకు సూచించింది.
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై బుధవారం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన సంబోధనపై చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు వ�
CPI : కేంద్ర బడ్జెట్ గురించి ప్రభుత్వం ఏం చెప్పినా మోదీ సర్కార్ను కాపాడుకునేందుకే ఈ బడ్జెట్ ముందుకొచ్చిందనేది వాస్తవమని సీపీఐ నేత అన్నీ రాజా అన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రహదారులకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను ప్రకటించినప్పటికీ దీనివల్ల ప్రయోజనం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ.
పదేండ్లయిపోయాయి ఇక ఇటువైపు ఆ చూపు పడదనుకున్నాం. కానీ, దొంగలించిన ప్రాణం, చూపు మరోసారి ఇటు మళ్లింది. ఇక్కడో శిష్యుడు. పాతాళ భైరవి మాంత్రికునికి ఉన్నట్టు ఒకడున్నాడు. ఈ ఇద్దరు గురుశిష్యులు కూడా ఆ మాంత్రికుని