టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వాళ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. �
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా… బీజేపీని కూడా ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీ బాగుండాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా వుండాలని, దీని విషయంలో ఓ ఉమ్మడి కార్యాచరణతో ముం�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
అసనీ తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వ్యక్తులకు వెయ్యి రూపాయలు, ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు ఇవ్వాలని,
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీ�
ఏపీ రాజకీయ వ్యవహారం ఇప్పుడే పొత్తుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని పార్టీలూ నేరుగానో, పరోక్షంగానో పొత్తుల గురించి మాట్లాడేశాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై స్పంది�
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంల�
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఒకటి రెండు సంఘటనలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అనడం ఏమాత్రం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మహిళలకు రక్
ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విడదల రజని తెలంగాణ ఆడబిడ్డ అనే విషయం చర్చనీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని ఏ�
జూనియ ర్ సివిల్ జడ్జీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జ్యు డీషియల్ శాఖ బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస�
భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభంకానున్నాయి. భక్తుల గోవింద �
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.