ఏపీ రాజకీయ వ్యవహారం ఇప్పుడే పొత్తుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని పార్టీలూ నేరుగానో, పరోక్షంగానో పొత్తుల గురించి మాట్లాడేశాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై స్పంది�
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంల�
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఒకటి రెండు సంఘటనలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అనడం ఏమాత్రం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మహిళలకు రక్
ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విడదల రజని తెలంగాణ ఆడబిడ్డ అనే విషయం చర్చనీయాంశమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం కొండాపురానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని ఏ�
జూనియ ర్ సివిల్ జడ్జీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జ్యు డీషియల్ శాఖ బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస�
భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభంకానున్నాయి. భక్తుల గోవింద �
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్రెడ్డి ప్ర స్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు
న్యూఢిల్లీ : ఈ నెల 18న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. ఈ భేటీలో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించను�
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
అమరావతి: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి), ఇన్ఫీస్పార్క్, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ ఇండియా సహకారంతో యువత, విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్ర�
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి 18 కిలోల బరువున్న చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో సోమవారం విక్రయానికి ఉంచగా నర్సాపూర్కు చెందిన వ్యా�
అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు