హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్రెడ్డి ప్ర స్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు
న్యూఢిల్లీ : ఈ నెల 18న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ కానుంది. ఈ భేటీలో గోదావరి – కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించను�
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
అమరావతి: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి), ఇన్ఫీస్పార్క్, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ ఇండియా సహకారంతో యువత, విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్ర�
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి 18 కిలోల బరువున్న చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో సోమవారం విక్రయానికి ఉంచగా నర్సాపూర్కు చెందిన వ్యా�
అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
అమరావతి : కర్నూలు జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు యూ-బళ్లారి, రాయచోటి వంటి ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్త
అమరావతి: బాల్య వివాహాల నిర్మూలన కోసం 'గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్' పేరుతో హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ (హ్యాండ్స్) మహిళా, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)తో కలిసి పనిచ
అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో ఓ భార్య తన భర్తపైనే పెట్రోల్ పోసినిప్పంటించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరులోని శ్రీరామ్ నగర్ లో తన భర్త చిర�