అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
అమరావతి : కర్నూలు జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు యూ-బళ్లారి, రాయచోటి వంటి ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్త
అమరావతి: బాల్య వివాహాల నిర్మూలన కోసం 'గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్' పేరుతో హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ (హ్యాండ్స్) మహిళా, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)తో కలిసి పనిచ
అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో ఓ భార్య తన భర్తపైనే పెట్రోల్ పోసినిప్పంటించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరులోని శ్రీరామ్ నగర్ లో తన భర్త చిర�