అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి 18 కిలోల బరువున్న చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో సోమవారం విక్రయానికి ఉంచగా నర్సాపూర్కు చెందిన వ్యా�
అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
అమరావతి : కర్నూలు జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు యూ-బళ్లారి, రాయచోటి వంటి ఏడు జిల్లాలకు ప్రధాన కేంద్రమైన ఆదోని పత్తి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పత్త
అమరావతి: బాల్య వివాహాల నిర్మూలన కోసం 'గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్' పేరుతో హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ (హ్యాండ్స్) మహిళా, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)తో కలిసి పనిచ
అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో ఓ భార్య తన భర్తపైనే పెట్రోల్ పోసినిప్పంటించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరులోని శ్రీరామ్ నగర్ లో తన భర్త చిర�