బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు...
తిరుమల కొండపై ఇకపై ప్రైవేట్ హోటళ్లు కనిపించకుండా పోనున్నాయి. కొండపై ప్రైవేట్ హోటళ్లను తొలగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయం తీసుకుంది...
బాలికల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన దారుణం విజయనగరం ఏజెన్సీలో జరిగింది. స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది...
నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోను ఢీకొట్టిన లారీ, ఆటోను కొద్ది దూరం...
తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. తమకు అందే సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారంతో తాపడం...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న 31 జాతీయ రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్తో కలిసి...
AP Movie Tickets | ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సినీ ప్రముఖులు వచ్చి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు. మరోవైపు జగన్ కూడా �
మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో మొత్తం 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు...
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ రేపు తొలి సమావేశం కానున్నది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరుగనున్నది. త్రిసభ్య కమిటీ భేటీకి ముందే ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపుపై ఏపీలో అగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కిరానున్నది. టికెట్లను చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో
కొత్త జిల్లా కేంద్రాల పేర్లపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అవి పాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజ�