ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ప్రజలకు అవసరమైన అంశాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎ�
లక్షలాది ఉత్తరాలతో ఉద్యమం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సిద్ధమైంది. గురువారం నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు లక్ష మంది సీపీఎస్ ఉద్యోగులు...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన మంత్రివర్గ శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఇతర మంత్రులకు కేటాయించింది. తాజా కేటాయింపుల ప్రకారం...
ఆపత్కాలంలో ఒకరి ప్రాణాలను కాపాడటాన్ని మించిన ఆనందం మరే దానిలోనూ దొరకదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమం...
ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్రెడ్డిని రికాల్ చేయలంటూ కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏయూ పరిరక్షణ వేదిక పేరుతో మరికొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు దాన్ని అడ్డుకుని
వ్యవసాయరంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్ టెక్నాలజీని వాడుకోవడంపై దృష్టిసారించినట్లు సీఎం జగన్ తెలిపారు. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక�
మనల్ని మనం తక్కువ చేసిన ధోరణిని పక్కన పెట్టి, దేశం కోసం అందరం ఒక్కటై గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. విల్ దురంత్ రాసిన ‘ద కేస్ ఫర్ ఇండియా’ పుస్తకం...
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. సరిగ్గా మహాశివరాత్రి రోజున పాలక మండలి కొలువుదీరింది. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అనుచరుడు అంజూరు తారక శ్రీనివాసులును...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 శాంపిళ్లను పరీక్షించగా.. 141 కొత్త కేసులు
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదిగినవారు, తాము పెంచుకున్న సంపదను సమాజంతో పంచుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. మంగళవారం మంగళగిరిలో డాక్టర్ రామినేని ఫౌండషన్– అమె�
వివేకానంద హత్య కేసులో చంద్రబాబు కనుసన్నల్లో రాజకీయపరమైన కుట్ర జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం...