YS Jagan: మంచి పనులు చేపడుతుంటే విమర్శించేవారికి ఈ కొత్త సంవత్సరంలోనైనా వారికి సద్బుద్ధి రావాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ...
Narayana on GST: చేనేతపై జీఎస్టీని వెంటనే ఎత్తేయాలని సీపీఐ కే నారాయణ డిమాండ్ చేశారు. సామాన్య ప్రజానీకం వాడే పాదరక్షలపై కూడా జీఎస్టీని పెంచాలని చూడటం...
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా
TTD Special Festival: జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. జనవరి 2వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి...
Palm leaf Digitization: ఆంధ్రా విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న తాళపత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. యూనివర్శిటీ పరిధిలోని వీఎస్ కృష్ణా గ్రంథాలయంలో ...
Hens in Jail: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాములపర్రు, కలుగొట్ల గ్రామాల్లో కోడి పందేలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. పలువురు పందెం రాయుళ్లను...
Vellampalli on Radha: వంగవీటి రాధాకు ప్రాణహాని ఉన్నదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయనకు ఏదైనా జరరానిది జరిగితే తెలుగుదేశం పార్టీ నేతలే బాధ్యత...
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ పోలీసులు పలు ఆంక్షలువిధించారు. రేపు ( శుక్రవారం) రాత్రి వేడుకలకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా టాటా వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత పక్షం రోజులుగా థియేటర్లపై దాడుల పర్వానికి ఫుల్స్టాప్ పడింది. ఏపీలోని సినిమా థియేటర్ల యజమానులకు ఊరట కలిగించేలా తీపి కబురు అందించింది. ఇప్పటివరకు సీజ్ చేసిన తొమ్మిది జిల్ల�
అమరావతి : రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో 730 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కమిషన్ సెక్రటరీ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాదాయ �