సవాంగ్ను మార్చడంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సవాంగ్ను అంత అకస్మాత్తుగా తప్పించాల్సిన అవసరం ఏంటని పవన్ కల్యాణ్.. తగిన శాస్తే జరిగిందని సీపీఐ నేత నారాయణ...
అమరావతి: ఆన్లైన్ ద్వారా నకిలీ పోలీసులపేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్ల ను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాలోని బి.మఠం మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరి అనే యువత
తిరుమల గిరుల్లోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుడి జన్మస్థలంలో అభివృద్ధి పనులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామే కానీ, ఆలయానికి ఎలాం�
డిమాండ్లను సాధించుకునేందుకు ఏపీలోని లక్షలాది మంది ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో మరోసారి సమ్మె గంటలు...
ప్రత్యేక హోదా అంశానికి ద్రోహం చేసింది చంద్రబాబే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే...
జ్వరం వచ్చిన ఓ విద్యార్థి తరగతి గదిలోనే పడుకున్నాడని కోపంగించిన ఓ అధ్యాపకుడు.. సదరు విద్యార్థిని కొట్టాడు. దాంతో విద్యార్థి తల డెస్క్కు తగిలి అపస్మారకంలో...
పీఆర్సీని సాధించేందుకు ఏపీ ఉపాధ్యాయులు ఉద్యుక్తులయ్యారు. తమ ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇవాల్టి నుంచి ఐదు రోజులపాటు సంతకాల సేకరణ...
అంతర్రాష్ట్ర రహదారి దోపిడీల సూత్రధారిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి నుంచి...
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది...
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.