రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించారు. భక్త
ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇవాళ 1,345 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 309 కొత్త కేసులు...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలు ఉగాది పండగ నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఈ మేరకు ఆయా కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లలో...
తెలుగుదేశం పార్టీపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలోని పేదలకు అన్యాయం చేస్తున్నారని...
జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. రైల్వే ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఆలస్యం...
జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడిన 20 మంది జేఎన్టీయూ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. విచారణ కమిటీ నివేదికలో ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు...
తాడేపల్లి: సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఇంకా ప్రభుత్వానికి తన నివేదికను అందించలేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినిమా టిక్కెట్ల విషయంలో �
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. యజ్ఞ క్రతువు స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మోదీ కామెంట్లను ఆయన పూర్తిగా తప్పుబట్టారు...