Bosta fire on Babu: ఏపీలోని విపక్షాలపై మంత్రి బొత్స సత్సనారాయణ మండిపడ్డారు. ఏ మంచి పని చేసిన అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ఊహాగానాలకు
TTD | తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పీఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
CI Suicide: విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్ట్స్లోని తన ఇంట్లోనే...
Annamayya Road | వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.
Bosta and JC: విజయనగరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తీరు చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరంను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రిని కలుసుకుని...
Vijayawada Book Exhibition: విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 32వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ రాజ్భవన్ నుంచి...
Goutham Sawang: దేశంలో అత్యుత్తమ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిలిచారు. రాష్ట్ర ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలకు గాను ఆయనను అత్యుత్తమ డీజీపీగా ది బెటర్ ఇండియా...
MPP elections: ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ సెకండ్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఎల్లుండి జరుగనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి : నూతన సంవత్సరం తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానానినికి రూ. 2. 15 కోట్లు కానుకల రూపేణా ఆదాయం వచ్చింది . శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 36, 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ
APSRTC and GST: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీ చేదు వార్తను వినిపించింది. ఇకపై ప్రైవేట్ ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై...
Sajjala coments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవలో పునరంకతమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత...