స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు. స్టీల్ ప్లాంట్ విలువ లెక్క గట్టేందుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంకెల గారడీతో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. కేటాయింపులు, వాస్తవ వ్యయాల
ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ను మరో జిల్లాలో కలపకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీవీజేఏసీ) జలదీక్ష చేపట్టింది. రామాయపట్నంను ప్రకాశం జిల్లాలోనే
అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ పరిశ్రమోల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెకానికల్ ఇంజినీర్ ఒకరు చనిపోగా, మరో కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే రమారమి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం చేస్తున్న బడ్జెట్గానే కనిపిస్తుందని...
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సంబంధిత జిల్లాల్లోని గురుకుల పాఠశాలలకు మాత్రమే దరఖాస్తు...
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు రాసిన లేఖ దుమారం రేపుతున్నది. నగరం పరిధిలో విడుదలయ్యే పెద్ద సినిమాలకు మొదటిరోజున మొదటి షోకు వంద టికెట్లు....
విశాఖపట్నంలో పేదల ప్లాట్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు భూముల కేటాయింపు ప్రక్రియను ...
తిరుమలలో ఈ నెల 13 నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి జరిపే ఆర్జిత సేవలను టీటీడీ పాలకమండలి రద్దు...
మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా.. టీడీపీకి చెందిన సభ్యలు పలుమార్లు అడ్డుకున్నారు. స్పీకర్ ఎంతగా వారిస్తున్నా వినకుండా సభలో నినాదాలు చేయడంతో తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకొచ్చింది. ఫైనల్ వార్నింగ�
ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం...
సినిమా టిక్కెట్ల పెంపు ఉత్తర్వుల జారీలో సినిమా పెద్దలు వ్యవహరించిన తీరుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్కు సన్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం...
నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆందోళన చేస్తున్న అఖిలపక్ష జేఏసీ.. బుధవారం వినూత్నంగా పడవలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీ స్థానిక వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు....
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...