Tension @ Jalaripeta: విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం సద్దుమణగడం లేదు. అరెస్ట్ చేసిన తమ వ్యక్తిని విడిచిపెట్టాలని ...
Annamayya Ghat road: తిరుమలలో కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణం వివాదానికి బింధువుగా మారింది. దీని నిర్మాణంపై బోర్డు చేసిన ప్రకటన ప్రస్తుతం రగడకు కారణంగా మారింది. ..
pigeon with tag: చైనా అక్షరాల ట్యాగ్తో ఓ పావురం ప్రత్యక్షమై కలవరానికి గురిచేసింది. కాలికి రబ్బర్ ట్యాగ్తో వచ్చిన పావురాన్ని చీమకుర్తి వాసి గుర్తించి పట్టుకోవడం జిల్లాలో...
Murder @ Chittoor: నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఏపీ టూరిజం శాఖ ఉద్యోగి.. శవమై తేలాడు. ఆయన మృతదేహాన్ని బాకరాపేట ఘాట్ సమీపంలోని అడవిలో గుర్తించారు. అప్పు తీసుకున్న వ్యక్తులు...
తిరుపతి: కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం
Special Trains: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సంక్రాంతి పండక్కి నాలుగు ప్రత్యేక రైళ్లను...
K Ramakrishna: సీఎం జగన్ తన ఢిల్లీ టూర్పై వాస్తవాలను బయటపెట్టాలని, పర్యటన వివరాలను ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానితో ఎప్పుడు కలిసినా...
TTD foreign donations: హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ ...
Covid cases in AP: ఆంధ్ర ప్రదేశ్లో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్...
Chandra Babu: రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వీరి దౌర్జన్యాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలు గమనించాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్
GO Number 2: ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో మరోసారి ఏపీ సర్కార్ వెనకడుగు వేసింది. జీఓ నంబర్ 2 ను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు...
Jalaripeta Issue: జాలారిపేటలో మత్స్యకారుల వర్గాల మధ్య తలెత్తిన వివాదం బోట్లను కాల్చేసే వరకు వెళ్లింది. ఇప్పటివరకు మూడు బోట్లు కాలి బూడిదయ్యాయి. ఇవ్వాల మరో బోటును ...
Minister Kannababu: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి ...