Corona at AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. చాలా రోజుల తర్వాత ఈ కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో...
Kodali Nani on Babu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని...
Jagan on PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ చర్చించారు. ఉద్యోగులకు జగన్ సూచించారు. ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరుగకూడదన్నది తమ ప్రభుత్వ విధానమని సీఎం తేల్చిచెప్పారు...
Water labour strike: తమకు న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం అనంతపురంలోని మూడు తాగునీటి సంస్థలు కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 330 మంది కార్మికులు సమ్మెకు దిగారు...
Genome Sequencing lab: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో ఈ ల్యాబ్ను నెలకొల్పారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో ఇకపై...
Sweet Recognition: ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండు మిఠాయిలకు తీపి కబురు అందింది. కాకినాడ కాజా, మాడుగుల హల్వాలకు అరుదైన గుర్తింపు లభించింది. కాకినాడ కాజాను భావితరాలు గుర్తుంచుకునేందుకు వీలుగా...
Congress Rally: తిరుమల కొండపైకి వెళ్లేందుకు టీటీడీ నిర్మించతలపెట్టిన అన్నమయ్య మూడో ఘాట్ రోడ్డును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ ...
Polavaram Project: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. నేడో రేపో ఆ నిధులు...
Mansas Lands Issue: మన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆలయ ఈఓ ఫిర్యాదుతో సమస్య విజయనగరం జిల్లా కలెక్టర్కు చేరింది. దాంతో మరోసారి వివాదం రాజుకున్నట్లయింది. ట్రస్టు అనుమతి లేకుండా...
Murderer Arrest: ఈ నెల ఒకటో తేదీన మహిళ అనుమానాస్పద మృతి కేసును నక్కపల్లి పోలీసులు ఛేదించారు. భార్యను హత్య చేసి చనిపోయినట్లుగా నమ్మించేందుకు భర్త ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ హత్య వివరాలను..
అమరావతి : విశాఖ మన్యం గ్రామాల్లో పనిచేస్తున్న కువి, కోదూ భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో 3కు చట్ట బద్ధత కల్పించాలని కోరుతూ గురువారం ఆదివాసులు మన్యంలో బంద్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే నిర�
Teenagers Vaccination: దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల మధ్య వయస్కులకు తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా...
MLA deadline: రైల్వే అధికారులకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. ఈ నెల 10 వ తేదీలోగా కమలాపురం రైల్వేస్టేషన్లో అన్ని రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని డెడ్లైన్...
Man with Axe: గొడ్డలి చేతిలో పట్టుకుని సచివాలయంకు వచ్చిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తన భార్యతో ఉద్యోగానికి రాజీనామా చేయిస్తావా? లేకా చస్తావా? తేల్చుకో అంటూ ఓ అధికారిపై...