Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫి చట్టం ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఎవరైనా కమిటీ ముందుకు వచ్చి సలహాలు ఇవ్వవచ్చునని వెల్లడించారు...
Swachh Sarwekshan Awards: తిరుపతి పట్టణానికి స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. పరిశుభ్రత పాటించే పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ్ సర్వేక్షణ్లో క్లీన్ సిటీ సిటిజన్ చార్ట్ కింద జాతీయ స్థాయిలో అవార్డ�
Chengala Venkatrao: వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబే.. ఇప్పుడు వంగవీటి రాధాను కూడా చంపించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల రాధా ఇంటి వద్ద రెక్కీ చంద్రబాబు కుట్రలో భాగమేనని...
అమరావతి :ఏపీ సినిమా టికెట్ ధరలపై మంత్రి పేర్నినానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ సమావేశం అయ్యారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా వర్మ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి స్పందించిన మంత్రి రామ్ గోపా�
Night Curfew in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు...
అమరావతి : “దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తమ వ్వాల్సిన అవసరంఎంతైనా ఉందని” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న
Rail Rokho: ఆరు రోజుల క్రితం చెప్పినట్లుగానే కమలాపురం ప్రజాప్రతినిధులు పట్టాలెక్కారు. తామిచ్చిన గడువు పూర్తికావచ్చినా హామీ అమలు కాకపోవడంతో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహా పలువురు వైసీ
Gnanendra Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఇప్పటికే నలుగురు సలహాదారులను నియమించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డిని కూడా ...
Vaikunta Dwara Darshan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తిరుపతివాసుల కోసం ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను ...
Srisailam Bramhostavalu: సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైలం దేవస్థానం ముస్తాబైంది. వారం రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జనవరి 12న మకర సంక్రాంతి...
Covid cases in andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు ఇవాళ ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా 1,257 కొవిడ్ కేసులు...
Sidiri Appalaraju: రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటైంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మత్స్యకారులకు మంత్రులు సూచించారు. ..
Village Secretaries: ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను గత కొంత కాలంగా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్పై...
Constable Death: కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన పోలీస్ కానిస్టేబుల్ శవమై తేలాడు. మెడికల్ లీవులో ఉన్న ఈ కానిస్టేబుల్ గత ఏడాది డిసెంబర్ 30న అదృశ్యమయ్యాడు. శనివారం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలోని తుప్పల్లో...
Somireddy coments: ఎవరి బాగు కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారో తెలియడం లేదన్నారు. పేదలను జలగల్లా పీల్చే అలవాటు ఇంకా మానుకోవడం లేదని, ఇంటి హక్కు పేరుతో పేదల రక్తం తాగేందుకు కుట్ర పన్నారని సోమిరెడ్డి...