అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తుతున్న ఉద్యోగ సంఘాలు మరో గంటలో భేటీ కానున్నాయి. ఉదయం11.30 నిమిషాలకు విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, �
అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మ�
అమరావతి : ఏపీలో నెలకొన్న ఉద్యోగ ఆందోళనపై మరోసారి ఉద్యోగులు, ప్రభుత్వం కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక , కరోనా లా
అమరావతి : ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీతో పాటు మూడు జీవోలను రద్దు చేయాలని, డీఏలతో పాటు పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈ నెల 21
అమరావతి : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీతో పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నా�
అమరావతి : అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉన్న శ్రీహరి కోట షార్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ రెండు రోజుల్లోనే 200 పైగా కేసులు నమోదు అయ్యాయి. నిన్న 142 మందికి నిర్ధారణ కాగా ఈ రోజు మరో 91 మందికి నిర్ధారణ అ
అమరావతి :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయ�
అమరావతి: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలోసంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2022-23 కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఎయిర్ పోర్టులు, పోర్టుల వారీ ప్రగతిప
అమరావతి : కడప రిమ్స్ వైద్య కళాశాలలో రేపటి నుంచి నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీ�
అమరావతి : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగ స్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత
అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్య
అమరావతి : ఈ నెల 1నుంచి పెంచిన హరితపన్ను వసూలు నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం ఓ లేఖను రాశారు. డీజిల్పై వ్యాట్ తగ్గించాలని, రాష్ట్రంలోని రహదారులను వె�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 35,642 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 11,178 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా రూ. 2. 77కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వివరించారు. కొవిడ్