వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. తన తండ్రి హత్య కేసులో ఎవరున్నారో సునీత...
బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ రౌడీ షీటర్లకు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి...
విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. లోకేష్ శ్రీవాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి.. అతడి �
మిలన్-2022 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ దంపతులు తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చారు. తూర్పు నావికా దళం నుంచి జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అం�
ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై పవన్ కల్యాణ్కు అంత బాధ ఎందుకో అర్ధం కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. మరోవైపు ఫ్లాప్ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి వెల�
తిరుమల: తిరుపతికి చెందిన ఉదయ కుమార్ రెడ్డి అనే భక్తుడు శనివారం ఉదయం టీటీడీకి రూ.17 లక్షలు విలువైన ఎంజీ ఆస్టర్ కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి ప్రత్యేక పూజలు నిర్
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన నూతన ప్రక�
ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద...
విశాఖలో పోస్టల్ ఉద్యోగి ఒకరు ప్రజలకు శటగోపం పెట్టాడు. నకిలీ రసీదులు ఇచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్షల్లో ముంచాడు. 17 ఏండ్లుగా గ్రామీణ్ డాక్ సేవక్గా విధులు నిర్వర్తిస్తుండటంతో...
తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన నిందితుడు వెంకటరత్న త్రినాథ్తో పాటు లావేటి శ్రీ