అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద�
అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం పట్ల టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హత్య వార్త తెలుసుకున్న చంద�
అమరావతి : ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వ�
Carona to card Players: వివిధ ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు వెదిరేశ్వరం వచ్చి మరీ పేకాట ఆడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, రెండు రోజుల క్రితం పేకాట ఆడిన 9 మంది జ్వరానికి...
Talli bidda Services: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసులను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 270 వాహనాలు నడుస్తుండగా.. ఆ సంఖ్యను 500 కు పెంచేందుకు జగన్ సర్కార్...
Srikalahasti Suitcase: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా, శ్రీకాళహస్తి బస్టాండ్లో సూట్కేసు కలకలం సృష్టించింది. పదో నంబర్ ప్లాట్ ఫాం...
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తుందని ఆయన ఆరోపించ
Youth Suicide: గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటుచేసుకున్నది. ఓ మైనర్ను వివాహం చేసుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల దాడి,...
అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూ�
TDP Protest rally: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరల వ్యత్యాసాన్ని చూపుతూ ముత్తుకూ�
Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏవీ లేనట్టగా...
Sharada Peetam: విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం నివాసంలో కలుసుకున్నారు. వచ్చే నెలలో జరుగనున్న...
Jagananna Smart Township: రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు (ఎంఐజీ) అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎంఐజీని...
Rains @ AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని...