Bandaru Dattatreya: పశ్చిమ గోదావరి జిల్లాలో హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ విస్తృతంగా పర్యటించారు. ఉదయం గోపీనాథపట్నం చేరుకున్న ఆయన.. అక్కడ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సంబురాల్లో...
Vanjangi Hills: భూతల స్వర్గంగా చెప్పుకునే పాడేరు మన్యంలోని వంజంగి హిల్స్కు పర్యాటకులు భారీగా పోటెత్తారు. పర్యాటకులు ఎవరికి వారు వాహనాల్లో తరలివచ్చారు. దాంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలుపడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్
KR Suryanarayana: ఫిట్మెంట్పై అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే అని, అయితే, ఉద్యోగ సంఘాలు అయోమయ సందిగ్ధ స్థితిలో పడిపోయాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ...
Covid cases in AP: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో 840 కొత్త కేసులు బయటపడటంతో ప్రజలు కలవరానికి ...
women set on fire: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వారిలో విభేదాలు రావడంతో.. మహిళను నిప్పంటించాడో ఘనుడు. అయితే, ఇద్దరికీ మంటలు...
Railway Platform Ticket: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులపై ఛార్జీలు విధించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సిద్ధమైంది. ప్లాట్ ఫాం టిక్కెట్ రేటును పెంచేసింది. టిక్కెట్ ధరను,,,
No night curfew: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. థర్డ్ వేవ్లో కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నదని...
Social Forest Farmers: గతంలో ఇచ్చిన హామీలతో పాటు తమ 10 డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ సామాజిక అటవీ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా...
Vishaka Collector: గత 24 గంటల్లో విశాఖపట్నంలో 183 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలి వారాల్లో అత్యధికంగా ఒక రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,448 లక్షలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో...
Leather Park: ప్రకాశం జిల్లాలో త్వరలో అంతర్జాతీయ లెదర్ పార్క్ ఏర్పాటు కానున్నది. 500 ఎకరాల్లో నిర్మించే ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక
అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చి
అమరావతి : సమాజంలో లింగ భేదం లేకుండా, సమానతను పెంపొందించేందుకు నడుంబిగించింది ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ సంస్థ గోల్డ్ డ్రాప్. అందులోభాగంగానే కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలకు గోల్డ్ డ్రాప్ ఉద్యోగావకా