ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభు�
చిన్న వయస్సులోనే కన్న వారిని కోల్పో యి అనాథలుగా మారిన చిన్నారులు, ఇతర కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు భరోసా దక్కనున్నది. ఆర్థిక కష్టాలతో విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడ�
గ్రూప్-4 పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పీ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష
Anganwadi | అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న గుడ్ల నాణ్యత, సైజుల విషయంలో అపోహలు తొలగించటమే కాకుండా లబ్ధిదారులకు తాజా గుడ్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
అంగన్వాడీ లబ్ధిదారులకు సర్కారు తీపికబురందించింది. వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మరో ముందడుగువేసింది. సన్నబియ్యంతో ఆహారం అందించాలని నిర్ణయించింది. సెంటర్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖన
గోడలపై అందమైన ఆట బొమ్మలు, పిల్లల చిత్రాలు చూసి కార్పొరేట్ ప్లేస్కూల్ అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపడినట్టే! ఇది నామాపూర్లోని అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులు, గర్భిణులు, తల్లీబిడ్డల సంరక్షణ కేంద్రాల�
ప్రజా సేవలో తాను ముందుంటానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తెలిపారు. రాజకీయ గురువు కేసీఆర్తోపాటు తన తండ్రి చూపిన మార్గంలోప్రజలకు సేవ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తు న్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్త్తూ అంగన్వాడీ కార్యకర్త�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�