అంగన్వాడీ లబ్ధిదారులకు సర్కారు తీపికబురందించింది. వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మరో ముందడుగువేసింది. సన్నబియ్యంతో ఆహారం అందించాలని నిర్ణయించింది. సెంటర్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖన
గోడలపై అందమైన ఆట బొమ్మలు, పిల్లల చిత్రాలు చూసి కార్పొరేట్ ప్లేస్కూల్ అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపడినట్టే! ఇది నామాపూర్లోని అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులు, గర్భిణులు, తల్లీబిడ్డల సంరక్షణ కేంద్రాల�
ప్రజా సేవలో తాను ముందుంటానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తెలిపారు. రాజకీయ గురువు కేసీఆర్తోపాటు తన తండ్రి చూపిన మార్గంలోప్రజలకు సేవ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తు న్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్త్తూ అంగన్వాడీ కార్యకర్త�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఆధునీకరిస్తున్నది. రిజిస్టర్ల వ్యవస్థకు మంగళం పాడుతూ, ఆన్లైన్ ఆధారంగానే సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. 11 రిజిస్టర్లలో పొందుపరచాల్సిన వివరాలను ఒకేచోట నమోదు చేసేలా
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ నల్లాల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి తెలంగాణలోని పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ ఇదే నీటిని సరఫరా చేయనుంది.