అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీలో జాప్యం చేయొద్దని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది.
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ వంటిదే. ప్రసవ సమయంలో ఒక్కోసారి తల్లి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పోషకాహార లోపం వంటివి ప్రసూతి మరణ
అంగన్వాడీ టీచర్లకు శుభవార్త. దశాబ్దాల నుంచి అంగన్వాడీలుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్-2 సూపర్వైజర్లుగా నియమించనున్నది. అర్హులైనవారికి శనివార మే పోస్టింగ్లు ఇవ్వనున్నట్టు సమాచార�
సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రెట్టింపు పోషక విలువలు అవసరమవుతాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పో
రాష్ట్రంలో అర్హులైన అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం స్
రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పెద్ద ఎత్తున కొలువుల బొనాంజా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి సైతం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ఖాళీల వివరా
అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. ఇందులో భాగంగా సెంటర్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది. వారి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. బాల�
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల గడప వరకు బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు, స్టేజ్-2 కాంట్రాక్టర్లతో బ�
అంగన్వాడీ కే్ంరద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వరం.. వాటి ద్వారా ప్రభుత్వం నెల నెలా పౌష్టికాహారం అందిస్తున్నది.. అందుకే ఒక్కో కేంద్రం ఆరోగ్య నిలయం.. సేవలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సర్కార�
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుర్జాపూర్ మండలం మంగరుల్ అంగన్వాడీ కేంద్రాన్ని తెలంగాణ స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్ల�
బరువు తక్కువున్న పిల్లలను గుర్తించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం ధన్వాడతోపాటుగా మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక అంగన్వాడీ కేంద