ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో సేవలందించే అంగన్వాడీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. పేద-ధనిక, కులము-తలము వంటి అంతరాల్లేని అద్భుత కేంద్రాలు, అమృత హ�
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది.
సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుం చి రెండు యూనియన్లు చేస్తున్న సమ్మెను సామరస్యంగా పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఇచ్చోడ మండలంలో ఉన్న ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి అంగన్వాడీ టీచర్గా మారారు. ఆమె సోమవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పాఠాలు బోధించారు.
కారులో ఊపిరి ఆడక ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఖ మ్మం జిల్లా కామేపల్లి మండలం రుక్కితండాలో జరిగింది. రుక్కితండాకు చెందిన బానోతు అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పార్థునాయక్(4), చిన్నకొడుకు వర్�
అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జి కోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, �
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,600 అంగ�
అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అంగన్వాడీల ద్వారా పిల్లలకు అందించే బాలామృతాన్ని మరింత నాణ్యతగా తయారుచేసేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తెలిపారు.
ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభు�
చిన్న వయస్సులోనే కన్న వారిని కోల్పో యి అనాథలుగా మారిన చిన్నారులు, ఇతర కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు భరోసా దక్కనున్నది. ఆర్థిక కష్టాలతో విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడ�