‘త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకుపైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంరోజే నియామక ప్రక్రియను మొదలు పెడతాం. స�
Anganwadi | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 13 : అధికారంలోకి వచ్చే దాకా ఓటి, వచ్చినంక మరోటి అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఆచరణ�
హక్కుల కోసం పోరుబాట పట్టిన ఆశ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. వారం పది రోజులుగా నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్ట్లతో అణచివేస్తున్నది. తాజాగా హైదరాబాద్ ఆరోగ్య శాఖ కమిషనరేట్ ము
అంగన్వాడీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగ, వయోవృద్ధుల శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంల
రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ (టీఏటీఏ) కదం తొక్కాలని నిర్ణయించింది.
Pamela Satpati | నేటి యాంత్రిక జీవనంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి( Pamela Satpati )అన్నారు.
పది నెలలుగా ప్రభుత్వం తమకు సగం జీతాలనే చెల్తిస్తున్నదని, నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరున చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోన�
అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలాలు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇళ్ల నుంచే నీళ్ల బాటిళ్లను పంపిస్తున్నారు. బాటిళ్లు తెచ్చుకోలేని పిల్లలైతే ఆ చిలుముతో కూడిన నీటినే తాగుతున్నారు. భద్రా�
అంగన్ వాడీ కేంద్రంలో అందించే ఆహారంలో తనకు ఉప్మా బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని ఓ కేరళ చిన్నారి ముద్దుగా చేసిన అభ్యర్థన అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగ
అంగన్వాడీ టీచర్లకు అప్గ్రేడ్ కష్టాలు తప్పడం లేదు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్గ్రేడ్ చేసి ఏడాది గడిచినా వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది జనవరి 3వ తేదీన మినీ టీచర్లను అప్గ్ర
మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేం ద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ గా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్�
Jogu Ramanna | ఏడాది పాలన పూర్తయినా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఆశా వరర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకున్న పాపాన పోవడంలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను సైతం ఆకర్షించేందుకు యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొదటి విడతలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 626 అంగన్వాడీ కేంద్రాల్లో 7,431 మంది చిన్నారులను