రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ (టీఏటీఏ) కదం తొక్కాలని నిర్ణయించింది.
Pamela Satpati | నేటి యాంత్రిక జీవనంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి( Pamela Satpati )అన్నారు.
పది నెలలుగా ప్రభుత్వం తమకు సగం జీతాలనే చెల్తిస్తున్నదని, నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరున చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోన�
అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలాలు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇళ్ల నుంచే నీళ్ల బాటిళ్లను పంపిస్తున్నారు. బాటిళ్లు తెచ్చుకోలేని పిల్లలైతే ఆ చిలుముతో కూడిన నీటినే తాగుతున్నారు. భద్రా�
అంగన్ వాడీ కేంద్రంలో అందించే ఆహారంలో తనకు ఉప్మా బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని ఓ కేరళ చిన్నారి ముద్దుగా చేసిన అభ్యర్థన అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగ
అంగన్వాడీ టీచర్లకు అప్గ్రేడ్ కష్టాలు తప్పడం లేదు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా అప్గ్రేడ్ చేసి ఏడాది గడిచినా వారి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది జనవరి 3వ తేదీన మినీ టీచర్లను అప్గ్ర
మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేం ద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ గా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్�
Jogu Ramanna | ఏడాది పాలన పూర్తయినా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఆశా వరర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకున్న పాపాన పోవడంలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను సైతం ఆకర్షించేందుకు యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొదటి విడతలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 626 అంగన్వాడీ కేంద్రాల్లో 7,431 మంది చిన్నారులను
అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ను పక్కనపెట్టి ప్రైవేటుకు పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థ �
అంగన్వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన యూనిఫాంలపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నిజానికి జూలైలోనే అందించాల్సి ఉండగా, నవంబర్ పూర్తికావస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. కుట్టే ప్రక్రియ �
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు నీరుగారుతున్నాయి. వాటిని సర్కారు విస్మరించడంతో అక్కడ పని చేస్తున్న టీచర్లు, వర్కర్ల సంక్షేమం అటకెక్కింది. అంగన్వాడీ కేంద్రాలలో పని చేసిన టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ �
నిఫా వైరస్తో 23 ఏండ్ల వ్యక్తి మరణించటంతో, కేరళలోని మలప్పురం జిల్లాలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, సినిమా థియేటర్లను ప్రభుత్వం మూసేయి�