అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు లేకపోవడంతో టీచర్లే ఆయాలుగా మారుతున్నారు. ఆయాల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. దీంతో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన చేతులు వంట పాత్రలను శుభ్రం చే�
కార్మికుల హక్కుల రక్షణ కోసం అవరమైతే పోరాటం చేద్దామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదురొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు రాంబాబు,
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరి�
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురం అంగన్వాడీ సెంటర్-3లో టీచర్గా పనిచేస్తున్న రడం సుజాత(48) హత్యకు గురైంది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన సుజాత కాట
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దీంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే అంగన్వాడీ టీచర్లు ఆయా �
పిల్లలను లింగవివక్ష లేకుండా పెంచాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుర�
Mamata Banerjee : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వే
పాత పద్ధతిలోనే అంగన్వాడీ హెల్పర్ల నియామకాలు చేపట్టి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
20 women gang raped | అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన నేతలు, అధికారులు 20 మంది మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (20 women gang raped) బాధిత మహిళల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ �
చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన కోడి గుడ్లను ఓ వ్యక్తి అంగట్లో అమ్మకానికి పెట్టాడు. స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా చౌ�
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్ఠికాహారంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపడిందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో తాను వైద్యుడిగా పని చేశా�
చిన్నారుల ఆలనా పాలనా చూస్తూ వారికి సమయానికి పౌష్ఠికాహారం అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూచనలు అందించే అంగన్వాడీ టీచర్ల పాత్ర అభినందనీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్న
రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉత్తర్వుల ప్రక్రియ ని�