అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితులను చక్కదిద్ధేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చి�
అమరావతి : ఏపీలో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. వైద్యార్యోగ శాఖ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నుంచి నమూనాలు సేకరించగా 222 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్
Chandrababu naidu | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫాను గాలి జోరుగా వీస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇలాఖాలో అధికార పార్టీ పాగావేసింది.
ప్రకాశం జిల్లా : రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వస్తున్న ప్రజాధారణకు టీడీపీ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంల�
Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఆంధ్రప్రదేశ్ రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు
Srisailam Temple | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉభయ తెలుగు రాష్ర్టాల ప్రముఖులు దర్శించుకున్నారు. కార్తిక సోమవారం తొలిరోజు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర, దక్షిణాది రాష్ర్�
హైదరాబాద్: ‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర దక్షిణాది యాత్రికులు ఆదివారం
అమరావతి : చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు అ�
అనంతపురం :అనంతపురం జిల్లాలో ఓ పెళ్లిఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెండ్లి బాజాలు మధ్య సంతోషంగా గడిపిన కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో తల్లి చనిపోతే, అతి తట్టుకోలేక కొడుకు �
అమరావతి : ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం బ్రహ్మణపల్లె గ్రామానికి కూలీలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ,18 మందికి తీవ�