మండల పరిషత్ | ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు మండలాల్లో… మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్వహించనుంది.
CM Jagan | ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�
AP Covid-19 Cases| ఏపీలో పెరిగిన కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 56,155 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,186 మందికి వైరస్ సోకిందని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపి�
Husband Temple: నాలుగేండ్ల క్రితం అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన పద్మావతి భర్త అంకిరెడ్డి విగ్రహం చేయించుకుని ఇంటి ఆవరణలో పెట్టుకుంది.
శివుడికి మూడు కళ్ళున్నట్లు..తెలుగు సినీ ఇండస్ట్రీ (Telugu Film Industry)కు కూడా మూడు కళ్లు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ..మరొకటి ఆంధ్ర..మూడోది రాయలసీమ. ఎన్నో దశాబ్దాలుగా ఈ మూడు..మన సినిమా వసూళ్లకు ఆయువు పట్టు.
వర్చువల్| కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వర్చువల్ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవ
కడప| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం డి.అగ్రహారం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో మ�
పులిచింతల డ్యామ్ | గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్ట్ గేటు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. నీటి ఒత్తిడి కారణంగా గేట్ ఊడడంతో వరద నీరంతా వృథాగా పోతున్నది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడం
అమరావతి ,జూలై: ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టంచేశారు. గత వారమే ఇంటర్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే
పెద్దేరులో నలుగురు చిన్నారులు గల్లంతు | ఏపీలోని విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వడ్డాది మాడుగుల పెద్దేరులో నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. పెద్దేరు రేవు ఊభిలో
అమరావతి ,జూలై :ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలు పున: ప్రారంభించేందుకు సిద్దమైంది జగన్ సర్కారు. రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడి