By polls | దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
TDP Leader Pattabhi Arrest | టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు అక్కడే ఆయన్ను అరెస్టు చేశారు.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దుండగులు దాడులు చేశారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
Brahmotsavalu | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పట్టువస్రాలు సమర్పించారు.
Power Crisis | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాకమకృష్ణారెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు..
Tungabhadra Water | తుంగభద్ర నదీ బోర్డు సెక్రెటరీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5,6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, అంతకు మించి నీ�
NGT | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఎన్జీటీ విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసినట్లు ఎన్జీటీ చెన్నై బెంచ్ ప్రకటించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంపై మహబూబ్నగర్లో
1,577 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాహైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణాన్ని సీఐడీ పోలీసులు చేధించారు. 1,577 ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్లైన్లో తమ పేరిట మార్చుకొన్న వ్య�
జీఎంఆర్ పవర్ప్లాంట్ | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలోని జీఎంఆర్ పవర్ప్లాంట్లో మంటలు చెలరేగాయి.