ఏపీ సినిమా టికెట్ ధరల విషయంలో చిత్రసీమకు ఊరట లభించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాతవిధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్
Omicran | ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ (Omicran) కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
అమరావతి: గంజాయి, గుట్కా ల వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక టీమ్ తో పర్యవేక్షిస్తున్నామని, నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ
Rosaiah | రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Jawad Cyclone | జవాద్ తుఫాను (Jawad Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ సినీరంగాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది’ అని అన్నారు సినిమాటో�
అమరావతి: ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న గంజాయి రవాణాపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడారు. గత మూడేండ్లు ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా మూడురెట్ల�
అమరావతి : ఏపీ మంత్రి అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలకు దిగారు. నిన్నటి రోజు (బుధవారం )శ్రీకాకుళం జిల్లా పలాసలో గృహ నిర్మాణశాఖపై సమీక్షేందు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్
Blast Near Theatre | సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిన గంటల వ్యవధిలోనే సినిమా హాల్ సమీపంలో భారీ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరులో
AP High Court | కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది.
Andhrapradesh | ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యాల స్థాయిని పెంచేందుకు ప్రపంచ బ్యాంకుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 50 లక్షల మంది విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు పెంచేందుకు రుణం
AP Assembly | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది.