Jawad Cyclone | జవాద్ తుఫాను (Jawad Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది
‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇండస్ట్రీకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ సినీరంగాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది’ అని అన్నారు సినిమాటో�
అమరావతి: ఏపీలో రోజురోజుకూ పెరిగిపోతున్న గంజాయి రవాణాపై టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడారు. గత మూడేండ్లు ఆంధ్రప్రదేశ్లో గంజాయి రవాణా మూడురెట్ల�
అమరావతి : ఏపీ మంత్రి అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలకు దిగారు. నిన్నటి రోజు (బుధవారం )శ్రీకాకుళం జిల్లా పలాసలో గృహ నిర్మాణశాఖపై సమీక్షేందు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్
Blast Near Theatre | సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిన గంటల వ్యవధిలోనే సినిమా హాల్ సమీపంలో భారీ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరులో
AP High Court | కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్మోషన్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది.
Andhrapradesh | ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నైపుణ్యాల స్థాయిని పెంచేందుకు ప్రపంచ బ్యాంకుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 50 లక్షల మంది విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు పెంచేందుకు రుణం
AP Assembly | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది.
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస
Rains in Tirumala | తిరుపతిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గడిచిన 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్డ్యామ్లు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితులను చక్కదిద్ధేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చి�
అమరావతి : ఏపీలో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. వైద్యార్యోగ శాఖ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నుంచి నమూనాలు సేకరించగా 222 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్
Chandrababu naidu | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫాను గాలి జోరుగా వీస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇలాఖాలో అధికార పార్టీ పాగావేసింది.