అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరగనున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు రెండు తెల�
అమరావతి: ప్రేమించిపెళ్లి చేసుకున్న సోదరిపై ఆమె సోదరుడు దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ వద్ద అతను తన సోదరిపై కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెల�
అమరావతి : విశాఖలో ఆరోగ్య సేవ లో రంగంలో విశేష సేవలందిస్తున్న రైట్ కేర్ హోమ్ హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార�
అమరావతి : అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాల విలీనాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించడానికి వచ్చిన అధికారులకు గ్రామస్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోబోదని ఏపీ హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మరి కొందరు గుంటూరు జిన్నాటవర్ స�
మచిలీపట్నం: క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.”లోక రక్షకుడు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చూపిన ప
Omicron cases | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్వామివారి గర్బాలయ దర్శనాల సమయం పెంచాలని వివిధ ప్రాంతాల భక్తులు వినతి చేసినట్లు
Private bus | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో (Private bus) మంటలు (Fire) చెలరేగాయి.
ఏపీ సినిమా టికెట్ ధరల విషయంలో చిత్రసీమకు ఊరట లభించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాతవిధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్
Omicran | ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ (Omicran) కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
అమరావతి: గంజాయి, గుట్కా ల వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక టీమ్ తో పర్యవేక్షిస్తున్నామని, నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ
Rosaiah | రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.