శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాద�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ‘షణ్ముఖ వ్యూహం’ అమలు చేస్తామని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టడమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్�
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గార మండలాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. అక్కడి పలు గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ విద్యు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకార
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్
అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ �
అమరావతి: "చలో విజయవాడ"కు వచ్చే ఉద్యోగ నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీ
అమరావతి: డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ హోంమంత్రి సుచరిత. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుంచి వర్చువల్ విధానంలో ఆమె పాల్గొన్నారు. మియావాకి ప�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికుల జేఏసి పీఆర్సీపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన నిర్మాణ కార్మికుల సంఘం కడప జిల్లా కన్వీనర్ రామమోహన్,కో-కన్వీనర్ పాటిల్ చంద్రార
తిరుమల: కర్ణాటక సంగీత పితామహులు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలుజనవరి 31నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నారు. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుగను�
Covid 19 in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇటీవల నమోదైన రోజువారి కేసులతో పోల్చితే ఇవాళ భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం