హైదరాబాద్ : సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడకు చెందిన శబరీనాథ్ గుర్తించారు. శబరీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. సమాచారం �
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సచివాలయంలో వింత దృశ్యం కనిపించింది. భేటీలో సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించిన 24 మంది.. సచివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కాన్వాయ్లల�
New districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీచేసింది. సోమవారం (ఈ నెల 4) నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయని పేర్కొన్నది. అన్ని జిల్లాకు ఏప్రిల్ 4 అపాయింటెడ్ డ
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్యకేసు (YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్మెన్లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ప్ల�
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ�
శ్రీశైలం: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు, కానుకల రూపంలో గత 18 రోజులుగా 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఉదయం నుండి ఆలయ ప్రాకారంలోని అక్కమహాద�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ‘షణ్ముఖ వ్యూహం’ అమలు చేస్తామని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టడమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్�
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గార మండలాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. అక్కడి పలు గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ విద్యు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకార
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడైన మేకపాటి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్