కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దర�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) చిత్తూరు (Chittoor) జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమ�
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్�
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసు
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు.
దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 40,889 జీడీఎస్ పోస్టుల్లో తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్లో 2480 ఖాళీలు ఉన్నాయి.
CJI DY Chandrachud | కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జడ్జిలు కేసుల సంఖ్య కంటే తీర్పుల నాణ్యతకు
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.