Pulasa fish | పులుస చేప..! ఇది చాలా ఖరీదైన చేప..! కేవలం వర్షాకాలంలో మాత్రమే ఈ చేప లభ్యమవుతుంది..! జూలై మొదలు సెప్టెంబర్ తొలి వారం వరకు ఈ పులస చేపలు కనిపిస్తాయి. ఈ చేపలకు విలక్షణమైన రుచి ఉంటుంది. అందుకే జనం ఈ చేపలంటే ఎక్�
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచ
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కర్నూలు (Kurnool) జిల్లాలోని కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు (Kodumuru) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఎదురుగావస్తున్న బొలెరోను ఢీకొట�
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
Samantha | టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha )కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సమంత మానవత్వానికి ఫిదా అయిన ఓ వ్యక్తి.. ఏకంగా సమం�
అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్రరాజ్యంలోని (USA) ఓహియోలో (Ohio) దుండగులు జరిపిన కాల్పుల్లో (Shot dead) ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) అశోక్నగర్కు చెందిన వీరా సాయేశ్ (Veera Saiesh) మృతిచెందాడు.
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.
YS Bhaskar Reddy | వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డికి సీబీఐ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ను విధించారు. ఆయన ఈ నెల 29 వరకు రిమాండ్లోనే ఉండనున్నారు. జడ్జి తీర్పు తర్వాత అధికారులు ఆయనను చంచల్గూ�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
దక్షిణాఫ్రికాలోని (South Africa) జొహన్నెస్బర్గ్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (AASA) ఆధ్వర్యంలో పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండ�
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్కు (Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేశ్ విశాఖపట్నంలో (Visakhapatnam) పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్లో (RK Beach) పారా గ్లైడింగ్ (Paragliding) చేస్త