Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న లోకేశ్కు అధికారులు, అర్చకులు స్వాగతం ప�
Bird flu | రాష్ట్రంలో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (Bird flu) వైరస్ మరింత విస్తరించకుండా తగు చర్యలు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేశారు.
Bird Flu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లకు సంబంధిం
Rajdhani Files | రాజధాని ఫైల్స్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమాను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Protest | వేతనాలు పెంచాలని గత కొన్నాళ్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సీఐటీయూ (CITU) కార్యకర్తలతో కలిసి విస్సన్నపేట జాతీయ ర�
Kodi pandalu | ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందాలు. ఈ పండుగ సందర్భంగా దాదాపు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల నిర్వహణపై నీలి�
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాం�
Sand snake | సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు వింత జీవులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు అరుదైన జీవజాతులకు చెందిన జీవులు పట్టుబడుతాయి. తాజాగా బంగాళాఖాతం తీరంలోని రుషికొండ బీచ్ సమీపంలో మత�
Rare Baviri Fish | విశాఖపట్నం నగరంలోని సాగర్నగర్ ఇస్కాన్ కేంద్రం సమీపంలోగల సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ చేప చూడటానికి చాలా వింతగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెల�
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను మరింత తీవ్రమైంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశ�
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది