Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లి దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల
Maoists dump | పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు(Maoists) ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును(Huge dump సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Murder attempt | నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ మరో వ్యక్తితో మాట్లాడుత�
Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో
Road accident | ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ
Balakrishna | టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి ఆయన ఓటు వేశారు. హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వినియోగించ�
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేయనున్నారు.
AP SSC Student | పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు వింతవింత సమాధానాలు రాస్తుంటారు. కొందరు పాస్ చేయండని అభ్యర్థిస్తే, మరికొందరు తమ కుంటుంబ పరిస్థితిని వివరిస్తారు. ఇంకొందరు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతారు. తాజాగా
Election Shedule | కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. శనివారం మధ్య
Election Shedule | అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ ప్రెస్
Nara Lokesh | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తాను మీ బిడ్డనే అని చెప్పుకుంటున్న సీఎం జగన్పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జగ
Invitation | శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam) హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.