అమరావతి : ఆర్టీసీ బస్సు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఆరోపిస్తూ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ సమీపంలో బస్సు డ్రైవర్పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. 28 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సును ఆపి, డ్రైవర్ చొక్కా కాలర్ �
అమరావతి: "చలో విజయవాడ"కు వచ్చే ఉద్యోగ నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీ
అమరావతి: డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ హోంమంత్రి సుచరిత. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుంచి వర్చువల్ విధానంలో ఆమె పాల్గొన్నారు. మియావాకి ప�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికుల జేఏసి పీఆర్సీపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన నిర్మాణ కార్మికుల సంఘం కడప జిల్లా కన్వీనర్ రామమోహన్,కో-కన్వీనర్ పాటిల్ చంద్రార
తిరుమల: కర్ణాటక సంగీత పితామహులు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలుజనవరి 31నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నారు. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుగను�
Covid 19 in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. ఇటీవల నమోదైన రోజువారి కేసులతో పోల్చితే ఇవాళ భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం
అమరావతి: కరోనా బాధితులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్�
అమరావతి: సోలార్ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థా�
Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యలతో పాటు పీతల పెంపకానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రెస్తుతం పీతల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణమేంటో తెలియకుండానే వందలాది పీ�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేశారు హంతకులు. అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో నివసిస్తున్న సుమలత దారుణ హత్యకు గురయింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండత�
తిరుపతి: సోషల్ మీడియా వేదికగా డిజిటల్ పోస్టర్ల ద్వారా వివిధ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కేసులను పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తిరుపతి అర్బన్ పోలీస్ సైబర్ విభాగానికి చెందిన సీఐ