అమరావతి: కరోనా బాధితులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్�
అమరావతి: సోలార్ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థా�
Srisailam | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యలతో పాటు పీతల పెంపకానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రెస్తుతం పీతల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణమేంటో తెలియకుండానే వందలాది పీ�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేశారు హంతకులు. అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో నివసిస్తున్న సుమలత దారుణ హత్యకు గురయింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండత�
తిరుపతి: సోషల్ మీడియా వేదికగా డిజిటల్ పోస్టర్ల ద్వారా వివిధ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కేసులను పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తిరుపతి అర్బన్ పోలీస్ సైబర్ విభాగానికి చెందిన సీఐ
అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో ఓ భార్య తన భర్తపైనే పెట్రోల్ పోసినిప్పంటించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరులోని శ్రీరామ్ నగర్ లో తన భర్త చిర�
అమరావతి : ఏపీలో కరోనా కలవరం రేపుతుంది. కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు(మంగళవారం) ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా అధికారుల ఆదేశాల మేరకు 150 మంది కొవిడ్ పరీక్షలు �
అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లు విధిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పలు దేవాలయాలు, పబ్లిక్ పార్కుల్�
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని వలసపల్లెలో పొట్టేలు అనుకుని మనిషి తలను నరికాడో వ్యక్తి. వలసపల్లెలో పశువుల పండుగ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎల్లమ్మ గుడి వద్ద పొట్టేలు�
Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదంపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై