అమరావతి,జూన్ 30: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప�
అమరావతి,జూన్ 30: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఆయన కాంగ్రెస్ వాది కాదు అంటూ జరుగుతున్న ప్రచారం పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంచార్జులు స్పందించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశా
అమరావతి,జూన్ 29:ఏపీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు మంగళవరం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట
అమరావతి,జూన్ 29:విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఉంచేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్,సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్�
అమరావతి, జూన్ 25: ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల
మచిలీపట్నం,జూన్ 20: రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన�
అమరావతి ,జూన్ 19: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇంటికి పరిమితమై జూమ్తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని తె�
అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్న�
తిరుపతి,జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న వార్షి�
అమరావతి, జూన్ 17: జైలు నుంచి న్యాయమూర్తి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. చిత్తూ�
తిరుపతి,జూన్ 13: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జెఈఓ సదా భార్గవి, ఆలయ అధిక
అమరావతి, జూన్12:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమ�